• Home » TDP - Janasena

TDP - Janasena

టీడీపీపీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీపీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. శనివారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు.

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రపంచ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకులు....

America: లాస్ ఏంజెల్స్ పసుపుమయం.. కూటమి విజయంపై ఎన్‌ఆర్ఐల ధూంధాం సంబరాలు

America: లాస్ ఏంజెల్స్ పసుపుమయం.. కూటమి విజయంపై ఎన్‌ఆర్ఐల ధూంధాం సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి విజయం కోసం అమెరికా నుంచి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు గెలుపు సంబరాలు చేసుకున్నారు.

TDP : ఇక అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి!

TDP : ఇక అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి!

రాష్ట్రంలో నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అంతకుముందున్న ప్రభుత్వ పథకాల పేర్లను తీసేసింది.

Nara Lokesh : ‘ప్రైవేటు స్కూళ్లకు పదేళ్ల రెన్యువల్‌ విధానం తేవాలి’

Nara Lokesh : ‘ప్రైవేటు స్కూళ్లకు పదేళ్ల రెన్యువల్‌ విధానం తేవాలి’

ప్రైవేటు పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి గుర్తింపు రెన్యువల్‌ చేసే విధానం తీసుకురావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌షకు ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం విజ్ఞప్తి చేసింది.

Chandrababu: జగన్ నిర్వాకం పై జనంలోకి !

Chandrababu: జగన్ నిర్వాకం పై జనంలోకి !

పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్‌’ వద్దన్నా జగన్‌ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్‌ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి...

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

Amaravati : మంత్రులకు చాంబర్ల కేటాయింపు

Amaravati : మంత్రులకు చాంబర్ల కేటాయింపు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో చాంబర్లు కేటాయించింది.

Nara Bhuvaneshwari : కౌరవ సభ స్థానంలో గౌరవ సభ

Nara Bhuvaneshwari : కౌరవ సభ స్థానంలో గౌరవ సభ

కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

Palla Srinivasa Rao : ‘ప్యాలెస్‌’పై ప్రజాభీష్టమే!

Palla Srinivasa Rao : ‘ప్యాలెస్‌’పై ప్రజాభీష్టమే!

తాజా మాజీ సీఎం జగన్‌.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఎలా విని యోగించుకోవాలనే విషయంపై అ న్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తామ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి