• Home » TDP - Janasena

TDP - Janasena

MLA Somireddy : రైతులు, యువత కోసం అదానీ కాళ్లైనా పట్టుకుంటా

MLA Somireddy : రైతులు, యువత కోసం అదానీ కాళ్లైనా పట్టుకుంటా

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే ఉన్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఎన్డీయే కూటమి, వామపక్ష నేతలతో కలసి వెళ్లి పోర్టు సీఈవో జీజే రావును కలిశారు.

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Chandrababu : ఎయిమ్స్‌ను సమస్యల్లోకి నెట్టారు

Chandrababu : ఎయిమ్స్‌ను సమస్యల్లోకి నెట్టారు

ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్‌ - 3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని,

Nara Lokesh :  ఉన్నత విద్య సమూల ప్రక్షాళన

Nara Lokesh : ఉన్నత విద్య సమూల ప్రక్షాళన

ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సచివాలయం లో సమీక్షించారు.

Nara Lokesh : కార్యకర్తల కోసమే నా పదవి

Nara Lokesh : కార్యకర్తల కోసమే నా పదవి

‘నేను కార్యకర్తల కోసమే ఈ పదవి తీసుకొన్నాను. వారికి న్యాయం చేయలేకపోతే నేను నా పాత్ర సక్రమంగా చేయలేకపోయాననే భావిస్తా. పార్టీలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉంటా.

Pitapuram :  ఇంకా ‘జగనన్న గోరుముద్దే’నా?

Pitapuram : ఇంకా ‘జగనన్న గోరుముద్దే’నా?

వైసీపీ పాలనలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫొటోల పిచ్చి పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే.

TDP : కోట్లు కుమ్మేశారు!

TDP : కోట్లు కుమ్మేశారు!

జగన్‌ జమానాలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. చివరకు బదిలీల ప్రక్రియను కూడా అభాసుపాల్జేశారు. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఉపాధ్యాయుల బదిలీ అక్రమాలకు నాంది పలికితే అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 Minister Dola : పింఛన్లు రెడీ

Minister Dola : పింఛన్లు రెడీ

పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు టీడీపీ కూటమి సర్కార్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. పలు పథకాలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను అధికారులతో సమీక్షిస్తూనే...

AP Politics: జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కుతుందా.. రూల్స్ ఏమి చెబుతున్నాయి..?

AP Politics: జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కుతుందా.. రూల్స్ ఏమి చెబుతున్నాయి..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందనే చర్చ ఇటీవల కాలంలో ఎక్కువుగా జరుగుతోంది. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎక్కువ సీట్లు కలిగిన పార్టీకి సాధారణంగా ప్రతిపక్ష హోదా దక్కుతుంది.

PM Modi : మనమంతా ఒక్కటే!

PM Modi : మనమంతా ఒక్కటే!

ఎన్డీయే సభ్యులమైన మనమందరం ఒకటేనని.. తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవొచ్చని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి