• Home » TDP - Janasena

TDP - Janasena

రాష్ట్రంపై భారం లేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి: షర్మిల

రాష్ట్రంపై భారం లేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి: షర్మిల

కేంద్రం నుంచి నిధులు రప్పించి, రాష్ట్రంపై ఆర్థికభారం లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

 Ayyanna patrudu : స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా

Ayyanna patrudu : స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా

స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా. ఇదివరకటిలా ఏది పడితే అది మాట్లాడలేను. చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్‌ వేసేశారు’ అని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

Electricity Department : డిస్కమ్‌లు దివాలా!

Electricity Department : డిస్కమ్‌లు దివాలా!

ముఖ్యమంత్రిగా జగన్‌ ముంచేసిన ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్‌ రంగమే ముందు వరసలో ఉంటుంది. అటు వినియోగదారులను బాదేస్తూ, ఇటు విద్యుత్‌ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టే స్తూ ఐదేళ్ల పాలనలో ఏపీకి కళా‘కాంతి’ లేకుండా చేశారు.

 Eluru : నేడు పోలవరానికి  విదేశీ నిపుణుల బృందం

Eluru : నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రా జెక్టును ఆదివారం విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుం ది. ఈ బృంద సభ్యులు ఉదయం 9.45గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు.

Chandrababu : మీ ఆశలు.. ఆకాంక్షలు నెరవేరుస్తాం

Chandrababu : మీ ఆశలు.. ఆకాంక్షలు నెరవేరుస్తాం

రాష్ట్రంలో జూలై 1న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పింఛనుదారులకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు యథాతథంగా....

Minister Narayana : ‘షీలాబిడే’ సిఫారసులు అమలు చేయాలి

Minister Narayana : ‘షీలాబిడే’ సిఫారసులు అమలు చేయాలి

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.

Nadendla Manohar : సీఐడీకి రేషన్‌ మాఫియా కేసు

Nadendla Manohar : సీఐడీకి రేషన్‌ మాఫియా కేసు

‘కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్‌ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది.

Amaravati : టీడీపీ కార్యాలయానికి జన ప్రవాహం

Amaravati : టీడీపీ కార్యాలయానికి జన ప్రవాహం

టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం జన ప్రవాహం పోటెత్తింది. పార్టీ కార్యాలయంలో చోటు చేసుకొన్న తోపులాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపు చిక్కుకొన్నారు.

TDP : నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా!

TDP : నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా!

అమరావతి ధ్వంస రచన కోసం.. జగన్‌ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది.

TDP :  పింఛన్ల పండగకు సర్వం సిద్ధం

TDP : పింఛన్ల పండగకు సర్వం సిద్ధం

పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి