• Home » TDP - Janasena

TDP - Janasena

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు.....

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

పోలవరం ప్రాజెక్టు ‘కోర్‌’ నిర్మాణాలన్నీ పటిష్ఠంగానే ఉన్నాయని.. సాంకేతికంగా అన్నీ సక్రమమేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు.

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...

High Court : చట్టనిబంధనల మేరకు నడుచుకోండి

High Court : చట్టనిబంధనల మేరకు నడుచుకోండి

వైసీపీ పార్టీ కార్యాలయ భవనాల కూల్చివేత వ్యవహారంలో చట్టనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Minister Narayana: టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విచారణ

Minister Narayana: టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విచారణ

గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.

Amaravati : అందలం దిగని అక్రమార్కులు

Amaravati : అందలం దిగని అక్రమార్కులు

జగన్‌ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి ఆస్కారమున్న ప్రతిచోటా కోట్లకు కోట్లు దోచేశారు.

AP Govt: ఇసుక కాంట్రాక్టులు రద్దు?

AP Govt: ఇసుక కాంట్రాక్టులు రద్దు?

ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్‌ హయాంలో.....

Vangalapudi Anita : గంజాయి ఆచూకీ చెబితే బహుమతి

Vangalapudi Anita : గంజాయి ఆచూకీ చెబితే బహుమతి

‘గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డ్‌ అందిస్తాం. అందుకు అవసరమైన టోల్‌ ఫ్రీ నంబరును 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తాం’ అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

  Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి