• Home » TDP - Janasena

TDP - Janasena

Amaravati : సంక్షోభంలో ఇంధనం

Amaravati : సంక్షోభంలో ఇంధనం

గత ఐదేళ్లుగా జగన్‌ సర్కారు అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ.. అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్‌ సర్కారు తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ.1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

 PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

ఏమి చేసైనా జగన్‌ కళ్లలో ఆనందం చూడాలి... ఎలాగైనా పోలీస్‌ బాస్‌ పోస్టు సాధించాలి! ఇలాంటి లక్ష్యంతో ఐదేళ్లపాటు చేయకూడని పనులన్నీ నిఘా విభాగం మాజీ చీఫ్‌ చేశారు.

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Nimmala Ramanaidu  : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

Nimmala Ramanaidu : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

గత ప్రభుత్వ హయాంలో జగన్‌ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Buddha Venkanna : టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి

Buddha Venkanna : టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి

టీడీఆర్‌ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు.

Telugu Desam: పని చేసినోళ్లకు ప్రాధాన్యమెలా..?

Telugu Desam: పని చేసినోళ్లకు ప్రాధాన్యమెలా..?

ప్రతిపక్షంలో ఉండగా కష్టనష్టాలకోర్చి.. పార్టీని విజయపథంలో నడిపిన పార్టీ నేతలు, శ్రేణులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. గత ఐదేళ్లలో..

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు.....

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

పోలవరం ప్రాజెక్టు ‘కోర్‌’ నిర్మాణాలన్నీ పటిష్ఠంగానే ఉన్నాయని.. సాంకేతికంగా అన్నీ సక్రమమేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు.

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి