• Home » TDP - Janasena

TDP - Janasena

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

పిఠాపురం, అక్టోబరు 6: పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (పూర్వ పిఠాపురం అర్బన్‌ బ్యాంకు) ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. కూటమి పా

 Minister S. Savitha : కూటమి ప్రభుత్వంలో చేనేతకు పూర్వ వైభవం

Minister S. Savitha : కూటమి ప్రభుత్వంలో చేనేతకు పూర్వ వైభవం

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అధునాతన డిజైన్ల రూపకల్పనలో చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

టీడీపీ కూటమి పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కొత్త కార్యక్రమం చేపడుతోంది.

నులిపురుగులను నులిమేద్దాం : ఎమ్మెల్యే సత్యప్రభ

నులిపురుగులను నులిమేద్దాం : ఎమ్మెల్యే సత్యప్రభ

ప్రత్తిపాడు, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నివా రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పోస్టర్‌ను ఎమ్మెల్యే, పలువురు

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు

గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

Pawan Kalyan: రాష్ట్రంలో స్పేస్‌ పార్క్‌

Pawan Kalyan: రాష్ట్రంలో స్పేస్‌ పార్క్‌

అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్థి పథంలో ముందుకెళ్తుందని ఉపముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

 Mangalagiri AIIMS: పేరు ఘనం.. సేవ గగనం

Mangalagiri AIIMS: పేరు ఘనం.. సేవ గగనం

పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో... గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటైంది. పది రూపాయలకే ఉత్తమ వైద్యసేవలు అందిస్తారనే పేరుంది.

Pawan Kalyan :  13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

Pawan Kalyan : 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

Amaravati : ఇంధన రంగం.. ఆర్థిక భంగం

Amaravati : ఇంధన రంగం.. ఆర్థిక భంగం

రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది. ఐదేళ్ల జగన్‌ పాలనలో ఏకంగా రూ.1,77,244 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైనే పడింది. మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి