• Home » TDP - Janasena

TDP - Janasena

 Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. విధ్వంస పాలనను చూసిన రాష్ట్రానికి కొత్త విజన్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్దమైంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించే లక్ష్యంతో రూపొందిస్తున్న పాలసీలకు చంద్రబాబు ప్రభుత్వంతుది మెరుగులు దిద్దుతోంది. ఈ పాలసీలు త్వరలోనే కేబినెట్‌ ముందుకు రానున్నాయి.

Department of Mines : మరింత ‘ఇసుక’

Department of Mines : మరింత ‘ఇసుక’

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రతిపాదనకు సర్కారు ఆమోదం తెలిపింది. అలాగే... ‘ఉచిత’ రీచ్‌లకు అదనంగా ప్రైవేటు రీచ్‌లనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పేరు ఏదైనా... ప్రజలకు అవసరమైన ఇసుక,

గుంటూరు జిల్లాలో  రాసలీలల నేతలు అవుట్‌!

గుంటూరు జిల్లాలో రాసలీలల నేతలు అవుట్‌!

గుంటూరు జిల్లా బీజేపీ నేతల రాసలీలలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో తాము కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఎక్కువైంది.

ఉన్నత విద్యాశాఖ ప్రక్షాళన ప్రారంభం

ఉన్నత విద్యాశాఖ ప్రక్షాళన ప్రారంభం

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో ప్రక్షాళన ప్రారంభించింది.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్‌ ప్లాన్‌పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

పిఠాపురం, అక్టోబరు 6: పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (పూర్వ పిఠాపురం అర్బన్‌ బ్యాంకు) ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. కూటమి పా

 Minister S. Savitha : కూటమి ప్రభుత్వంలో చేనేతకు పూర్వ వైభవం

Minister S. Savitha : కూటమి ప్రభుత్వంలో చేనేతకు పూర్వ వైభవం

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అధునాతన డిజైన్ల రూపకల్పనలో చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

టీడీపీ కూటమి పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కొత్త కార్యక్రమం చేపడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి