• Home » TDP - Janasena

TDP - Janasena

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఎన్నికల్లో కూటమి విజయానికి పనిచేయాలి’

‘ఎన్నికల్లో కూటమి విజయానికి పనిచేయాలి’

పిఠాపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అంకితభావంతో పనిచేయాలని పట్టబధ్రుల ఎమ్మెల్సీ టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ కోరారు. పట్టణంలోని మున్సిపల్‌ కల్యాణమండపంలో శుక్రవారం ఎమ్మె

రాష్ట్రాభివృద్ధే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లక్ష్యం

రాష్ట్రాభివృద్ధే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లక్ష్యం

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కృషి చేస్తుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ పేర్కొన్నారు.

Jagan : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

Jagan : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

స్కాముల్లో మునిగిపోయిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలి కి వదిలేసిందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు.

 Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. విధ్వంస పాలనను చూసిన రాష్ట్రానికి కొత్త విజన్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్దమైంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించే లక్ష్యంతో రూపొందిస్తున్న పాలసీలకు చంద్రబాబు ప్రభుత్వంతుది మెరుగులు దిద్దుతోంది. ఈ పాలసీలు త్వరలోనే కేబినెట్‌ ముందుకు రానున్నాయి.

Department of Mines : మరింత ‘ఇసుక’

Department of Mines : మరింత ‘ఇసుక’

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రతిపాదనకు సర్కారు ఆమోదం తెలిపింది. అలాగే... ‘ఉచిత’ రీచ్‌లకు అదనంగా ప్రైవేటు రీచ్‌లనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పేరు ఏదైనా... ప్రజలకు అవసరమైన ఇసుక,

గుంటూరు జిల్లాలో  రాసలీలల నేతలు అవుట్‌!

గుంటూరు జిల్లాలో రాసలీలల నేతలు అవుట్‌!

గుంటూరు జిల్లా బీజేపీ నేతల రాసలీలలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో తాము కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఎక్కువైంది.

ఉన్నత విద్యాశాఖ ప్రక్షాళన ప్రారంభం

ఉన్నత విద్యాశాఖ ప్రక్షాళన ప్రారంభం

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో ప్రక్షాళన ప్రారంభించింది.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్‌ ప్లాన్‌పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా

తాజా వార్తలు

మరిన్ని చదవండి