• Home » TDP - Janasena

TDP - Janasena

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన, టీడీపీ నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే, చక్రవర్తి ఆధ్వర్యంలో రెండు గంటలసేపు చర్చించారు. నెల్లిమర్లలో మరోసారి ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని, చిన్న, చిన్న విషయాలపై రచ్చ చేయవద్దని సూచించారు. వివాదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై..

వైసీపీ ‘సైకో ఫ్యాక్టరీ!’

వైసీపీ ‘సైకో ఫ్యాక్టరీ!’

‘ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా? సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తారా?’ అని జగన్‌ మూడు రోజులుగా వాపోతున్నారు.

కూటమిలో చిటపటలు

కూటమిలో చిటపటలు

కూటమి ప్రభుత్వంలో అగ్ర నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా... కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది.

TDP: హామీలు నెరవేర్చడమే చంద్రబాబు ధ్యేయం

TDP: హామీలు నెరవేర్చడమే చంద్రబాబు ధ్యేయం

ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ఽధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఎన్నికల్లో కూటమి విజయానికి పనిచేయాలి’

‘ఎన్నికల్లో కూటమి విజయానికి పనిచేయాలి’

పిఠాపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అంకితభావంతో పనిచేయాలని పట్టబధ్రుల ఎమ్మెల్సీ టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ కోరారు. పట్టణంలోని మున్సిపల్‌ కల్యాణమండపంలో శుక్రవారం ఎమ్మె

రాష్ట్రాభివృద్ధే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లక్ష్యం

రాష్ట్రాభివృద్ధే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లక్ష్యం

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కృషి చేస్తుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ పేర్కొన్నారు.

Jagan : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

Jagan : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

స్కాముల్లో మునిగిపోయిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలి కి వదిలేసిందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు.

 Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. విధ్వంస పాలనను చూసిన రాష్ట్రానికి కొత్త విజన్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్దమైంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించే లక్ష్యంతో రూపొందిస్తున్న పాలసీలకు చంద్రబాబు ప్రభుత్వంతుది మెరుగులు దిద్దుతోంది. ఈ పాలసీలు త్వరలోనే కేబినెట్‌ ముందుకు రానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి