Home » Tamilnadu News
తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుపతి(Tirupati)కి ఈ నెల 13వ తేది వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధఇకారులు తెలిపారు.
దేశంలో బాంబు బెదిరింపు(Bomb Threat)లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడు కేబినెట్లో శనివారం కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం స్టాలిన్.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి పేరును ఖరారు చేశారు.
పలు ఏటీఎంలను పగలు కొట్టి అందులోని భారీ నగదును కొల్లగొట్టి కంటైనర్లో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించగా.. పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
ప్రతిదీ వినూత్నంగా ఆలోచించే కుర్రకారు.. తమ పెళ్లి కార్డులను కూడా విభిన్నంగా డిజైన్ చేయిస్తోంది.
తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్కీన్స్ (హాట్)పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు. అలాగే బన్నుకు ..
వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.