Home » Tamilnadu News
హైటెక్ యుగంలోనూ మూఢ నమ్మకాలు జనాన్ని వెంటాడుతున్నాయి. కొడుకు భౌతికంగా దూరమైనా, అతని ఆత్మను ఇంటికి తెచ్చుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహా ఆ తల్లిదండ్రులను క్షుద్రపూజల వైపు దారి మళ్లించింది. దీంతో వీరు ఏకంగా శ్మశానం నుంచి ఇంటివరకూ పూజలు జరిపి ఆత్మను ఆహ్వానించిన తీరు కలకలం రేపింది.
గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతున్న సమయంలో ఆ పార్టీ సభ్యుడు శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తమిళనాడులో భారీవర్షాలు దంచి కొడుతున్నాయి. చెన్నైతో సహా పొరుగున ఉన్న జిల్లాల్లో రాత్రిపూట భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గన్మెన్ రక్షణ అంటే వీవీవీఐపీలకేనన్నది అందరికీ ఎరుకే. కొంతమంది ప్రాణ రక్షణకు గన్మెన్ను పెట్టుకుంటుండగా, మరికొంతమంది అధికారదర్పం ప్రదర్శించడానికి..
దక్షిణాది చిత్రసీమలో అగ్రహీరోయిన్గా ఉన్న నయనతారకు చెందిన మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో, ఆన్లైన్ మీడియాలో..
తమిళనాడు బీజేపీ (Tamilnadu BJP) రాజకీయంగా దూకుడుగా వెళుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ను (Tamilnadu CM Stalin), ఆయన కుటుంబ సభ్యులను..
బీజేపీయేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ పేర్కొన్నారు.
రెండోసారి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆన్లైన్ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం బిల్లుపై సంతకం చేసే వి
చెన్నై సెంట్రల్, పెరంబూర్, పొత్తేరి రైల్వేస్టేషన్లలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ‘రైలు పెట్టెల హోటల్(Train Box Hotel)’ ఏర్పాటుకానుంది.
నగరంలో ప్రైవేటు సిటీ బస్సుల(Private city buses)ను నడిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంటీసీ డిపోల్లో మూడింటిని ప్రైవేటుపరం చేయనుంది.