• Home » Tamilnadu News

Tamilnadu News

Sabarimala: నేటినుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

Sabarimala: నేటినుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఈనెల 16 నుంచి జనవరి 16వ తేది వరకు శబరిమల(Sabarimala)కు ప్రత్యేక

Annamalai: ‘మేము అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు’.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సంచలన వ్యాఖ్యలు

Annamalai: ‘మేము అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు’.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సంచలన వ్యాఖ్యలు

Periyar Statues: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. దేవాలయాల ముందు ఉన్న ‘పెరియార్’ విగ్రహాలను తొలగించేస్తామని కుండబద్దలు కొట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పనే అదేనని తేల్చి చెప్పారు.

MK Stalin గవర్నర్‌ను తొలగించొద్దు.. కేంద్రాన్ని కోరిన ఎంకే స్టాలిన్.. ఎందుకంటే?

MK Stalin గవర్నర్‌ను తొలగించొద్దు.. కేంద్రాన్ని కోరిన ఎంకే స్టాలిన్.. ఎందుకంటే?

రానున్న లోక్ సభ ఎన్నికల(Lokhsabha Elections) వరకు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)ని తొలగించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amith Shah)లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ద్రవిడంపై గవర్నర్ చేసిన విమర్శలు డీఎంకే ఎన్నికల ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయని అన్నారు.

Gautami Tadimalla:బీజేపీతో 25 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నటి.. వైరల్ అవుతున్న లేఖ

Gautami Tadimalla:బీజేపీతో 25 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నటి.. వైరల్ అవుతున్న లేఖ

తమిళనాడు(Tamilnadu) బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, నటి గౌతమి తాడిమళ్ల(Actor Gautami Tadimalla) ఇవాళ రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. రిజైన్ లెటర్ ని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు పంపించారు.

NIA:శివమొగ్గ పేలుడు కేసు నిందితులకు నోటీసులు ఇచ్చిన ఎన్ఐఏ

NIA:శివమొగ్గ పేలుడు కేసు నిందితులకు నోటీసులు ఇచ్చిన ఎన్ఐఏ

తమిళనాడు రాష్ట్రం శివమొగ్గ(Shivamogga)లో జరిగిన ట్రయల్ పేలుడు కేసులో తీర్థహళ్లికి చెందిన నలుగురికి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA నోటీసులు ఇచ్చింది. నిందితులు షంషుద్దీన్, రిజ్వాన్, నజీబ్ వుల్లా, తమీమ్‌లను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Karnataka:కర్ణాటక బంద్ ప్రభావం.. రేపు(సెప్టెంబర్ 29)న బెంగళూరులో స్కూళ్లకు సెలవు

Karnataka:కర్ణాటక బంద్ ప్రభావం.. రేపు(సెప్టెంబర్ 29)న బెంగళూరులో స్కూళ్లకు సెలవు

తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు.

Tamilnadu: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు..

Tamilnadu: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు..

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు స్పాట్ డెడ్ అయ్యాడు. తమిళనాడు(Tamilnadu)లో ఈ ఘటన జరిగింది.

Palani Swami: ఎన్నికలనాటికి కొత్త కూటమితో వస్తాం : అన్నాడీఎంకే

Palani Swami: ఎన్నికలనాటికి కొత్త కూటమితో వస్తాం : అన్నాడీఎంకే

పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

Big Breaking: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూత!

Big Breaking: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూత!

భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.

Cauvery Water Issue: కర్ణాటక, తమిళనాడు మధ్య మళ్లీ ‘కావేరి’ పోరు.. అసలు ఈ వివాదం ఏంటి? ఎప్పటి నుంచి జరుగుతోంది?

Cauvery Water Issue: కర్ణాటక, తమిళనాడు మధ్య మళ్లీ ‘కావేరి’ పోరు.. అసలు ఈ వివాదం ఏంటి? ఎప్పటి నుంచి జరుగుతోంది?

కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి పోరు జరుగుతూనే ఉంది. న్యాయమైన వాటా కోసం ఈ రెండు రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ.. పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి