• Home » Tamilnadu News

Tamilnadu News

Techie R Nandhini: తమిళనాడులో టెక్కీ సజీవదహనం.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి..

Techie R Nandhini: తమిళనాడులో టెక్కీ సజీవదహనం.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి..

తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని దక్షిణ శివార్లలోని తలంబూర్‌లో శనివారం నాడు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆమె 26వ పుట్టినరోజు సందర్భంగా.. అత్యంత కిరాతకంగా హతమార్చారు.

Tamilnadu: అక్రమాస్తుల కేసులో మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష..  రూ.50 లక్షల జరిమానా విధించిన కోర్టు

Tamilnadu: అక్రమాస్తుల కేసులో మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష.. రూ.50 లక్షల జరిమానా విధించిన కోర్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడి(Ponmudy)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

Tamilnadu Rains: తమిళనాడులో 10కి చేరిన మృతుల సంఖ్య.. మోదీకి తక్షణ సాయం కోరిన స్టాలిన్

Tamilnadu Rains: తమిళనాడులో 10కి చేరిన మృతుల సంఖ్య.. మోదీకి తక్షణ సాయం కోరిన స్టాలిన్

తమిళనాడులో మిచాంగ్ తుపాన్(Michaung Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు.

Michaung Cyclone: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. చెన్నైలో ఇద్దరు మృతి.. రైళ్లు, విమానాలు రద్దు

Michaung Cyclone: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. చెన్నైలో ఇద్దరు మృతి.. రైళ్లు, విమానాలు రద్దు

మిచాంగ్(Michaung Cyclone) తుపాన్ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్ ధాటికి రాజధాని చెన్నై(Chennai)లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

Viral: నా డబ్బును నాకు తిరిగి ఇచ్చేయండి.. రాష్ట్ర ప్రభుత్వంపైనే 90 ఏళ్ల ఓ వృద్ధురాలి న్యాయపోరాటం..!

Viral: నా డబ్బును నాకు తిరిగి ఇచ్చేయండి.. రాష్ట్ర ప్రభుత్వంపైనే 90 ఏళ్ల ఓ వృద్ధురాలి న్యాయపోరాటం..!

90 ఏళ్ల వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి పెన్షన్ డబ్బును తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ వృద్ధురాలికి 2020 నుంచి వృద్ధాప్య ఫించను వస్తోంది. అయితే ఆ విషయం ఆ మహిళకు తెలియలేదు. మూడేళ్ల తర్వాత వెళ్లిన ఆ వృద్ధురాలికి షాకింగ్ విషయం తెలిసింది.

Sabarimala: నేటినుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

Sabarimala: నేటినుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఈనెల 16 నుంచి జనవరి 16వ తేది వరకు శబరిమల(Sabarimala)కు ప్రత్యేక

Annamalai: ‘మేము అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు’.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సంచలన వ్యాఖ్యలు

Annamalai: ‘మేము అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు’.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సంచలన వ్యాఖ్యలు

Periyar Statues: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. దేవాలయాల ముందు ఉన్న ‘పెరియార్’ విగ్రహాలను తొలగించేస్తామని కుండబద్దలు కొట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పనే అదేనని తేల్చి చెప్పారు.

MK Stalin గవర్నర్‌ను తొలగించొద్దు.. కేంద్రాన్ని కోరిన ఎంకే స్టాలిన్.. ఎందుకంటే?

MK Stalin గవర్నర్‌ను తొలగించొద్దు.. కేంద్రాన్ని కోరిన ఎంకే స్టాలిన్.. ఎందుకంటే?

రానున్న లోక్ సభ ఎన్నికల(Lokhsabha Elections) వరకు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)ని తొలగించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amith Shah)లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ద్రవిడంపై గవర్నర్ చేసిన విమర్శలు డీఎంకే ఎన్నికల ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయని అన్నారు.

Gautami Tadimalla:బీజేపీతో 25 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నటి.. వైరల్ అవుతున్న లేఖ

Gautami Tadimalla:బీజేపీతో 25 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నటి.. వైరల్ అవుతున్న లేఖ

తమిళనాడు(Tamilnadu) బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, నటి గౌతమి తాడిమళ్ల(Actor Gautami Tadimalla) ఇవాళ రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. రిజైన్ లెటర్ ని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు పంపించారు.

NIA:శివమొగ్గ పేలుడు కేసు నిందితులకు నోటీసులు ఇచ్చిన ఎన్ఐఏ

NIA:శివమొగ్గ పేలుడు కేసు నిందితులకు నోటీసులు ఇచ్చిన ఎన్ఐఏ

తమిళనాడు రాష్ట్రం శివమొగ్గ(Shivamogga)లో జరిగిన ట్రయల్ పేలుడు కేసులో తీర్థహళ్లికి చెందిన నలుగురికి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA నోటీసులు ఇచ్చింది. నిందితులు షంషుద్దీన్, రిజ్వాన్, నజీబ్ వుల్లా, తమీమ్‌లను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి