• Home » Tadipatri

Tadipatri

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్

పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని జేపీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ‘పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు.. ఇంటి కొచ్చి నిన్ను కొట్టిన అడిగే దిక్కు లేదు.. నీకు సంస్కారం లేదు... ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తా’ అని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

VAJPAYEE: వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం

VAJPAYEE: వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం

మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నాయి.

CHAIRMAIN JCPR: తాడిపత్రి అభివృద్ధే నా లక్ష్యం

CHAIRMAIN JCPR: తాడిపత్రి అభివృద్ధే నా లక్ష్యం

నా ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రి అభివృద్ధే లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

PANCHAYATH WAR: యాడికి పంచాయతీలో వర్గపోరు

PANCHAYATH WAR: యాడికి పంచాయతీలో వర్గపోరు

యాడికి గ్రామ పంచాయతీలో సర్పంచ అనూరాధ, వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చలాయిస్తూ సర్పంచును పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Anantapur: మద్యం మత్తులో.. స్నేహితుడి దారుణహత్య..

Anantapur: మద్యం మత్తులో.. స్నేహితుడి దారుణహత్య..

మండలంలోని రావివెంకటాంపల్లి గ్రామసమీపంలో వంశీ (26) అనే యువకుడిని అతడి మిత్రులే రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారని రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి(Rural CI Sivagangadhar Reddy) తెలిపారు.

AP News: మధ్యాహ్న భోజనం సూపర్‌..

AP News: మధ్యాహ్న భోజనం సూపర్‌..

మధ్యాహ్న భోజనం మంచి నాణ్యతతో ఉందని రాష్ట్ర ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ విజయప్రతాప్‏రెడ్డి(Vijaya Pratap Reddy) ప్రశంసించారు. ఆయన మంగళవారం తాడిపత్రి, మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు.

YADIKI OFFICERS: 5న రండి..!

YADIKI OFFICERS: 5న రండి..!

స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డుల మాయంపై సంబంధిత అధికారులు ఈనెల 5న జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావాలంటూ సీఈఓ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ అధికారులు తమవద్ద ఉన్న ఆధారాలతో జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు.

Kadapa : జేసీ వర్సెస్‌ ఆది

Kadapa : జేసీ వర్సెస్‌ ఆది

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

Banana : గల్ఫ్‌కు అనంత అరటి

Banana : గల్ఫ్‌కు అనంత అరటి

గల్ఫ్‌ దేశాలకు అనంత అరటి ఎగుమతి అవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బనానా రైలు ముంబాయికి అరటి దిగుబడులతో బయలుదేరనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పెద్దపప్పూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో 45 మంది రైతులు పండించిన అరటి దిగుబడులను 34 కంటైనర్లల్లో తరలిస్తారు. మొత్తం రూ.1.50 కోట్ల విలువైన 680 మెట్రిక్‌ టన్నుల అరటిని ...

JC PRABHAKAR REDDY: రోగులకు మౌలిక వసతులు కల్పించండి

JC PRABHAKAR REDDY: రోగులకు మౌలిక వసతులు కల్పించండి

ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని మన్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి