Home » Tadepalligudem
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి బహిరంగ సభ ‘తెలుగుజన విజయ కేతనం’ (Telugu Jana Vijaya Ketanam Public meeting) విజయవంతమైంది. టీడీపీ - జనసేన (TDP - Janasena) శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.
ముఖ్యమంత్రి జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల ఆలయాన్ని పునఃసృష్టించారు. జగన్ దంపతులు ఆ నమూనా ఆలయంలో పూజలు జరిపారు. శఠగోపం పెట్టించుకున్నారు. ఒకరికి ఒకరు కుంకుమ దిద్దుకుని స్వామిని సేవించారు. అక్కడి పరిసరాలను కూడా అచ్చం పల్లెటూరు అందాలు, అద్భుతమైన కళాఖండాలు, ఆలయం, ఇంకా ప్రముఖమైన కళాకృతులతో నింపేశారు.
ప.గో.జిల్లా: తాడేపల్లిగూడెం మండలం, మిలటరీ మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ముగ్గురు మైనర్లు అతి వేగంగా వెళుతూ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొన్నారు. ఈ ఘటనలో ముగ్గరూ అక్కడికక్కడే చినిపోయారు.
జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద ఓ మహిళ రైలులో పురుడు పోసుకుంది.
తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది.
ఎన్నికలకు ముందు జరిగే పరిణామాలు ప్రజల్లో నాటుకుపోతాయి. ప్రతి అంశం ఆయా పార్టీల ఖాతాల్లో జమ అవుతుంటుంది. ప్రజల్లో చర్చనీయాంశంగా ...
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పోలీసులు...
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem ) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology)(నిట్)-ఎంఎస్(రిసెర్చ్), పీహెచ్డీ ప్రోగ్రామ్లలో
మంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.