• Home » Tadepalligudem

Tadepalligudem

Rowdy Gang  Hulchul: గుంటూరు జిల్లాలో దారుణం.. గర్భవతిపై రౌడీమూకల దాడి

Rowdy Gang Hulchul: గుంటూరు జిల్లాలో దారుణం.. గర్భవతిపై రౌడీమూకల దాడి

రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఐదునెలల గర్భవతి , ఆమె భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ సంఘటన తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Tadepalligudem: భర్త అంత్యక్రియలు ఆపించిన భార్య.. పోలీసులు ఎంట్రీ

Tadepalligudem: భర్త అంత్యక్రియలు ఆపించిన భార్య.. పోలీసులు ఎంట్రీ

Tadepalligudem: ఓ భార్య.. తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో శ్మశానంలో అతడి అంత్యక్రియలు ఆపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tadepalli Palace: తాడేపల్లి కళ్లు!

Tadepalli Palace: తాడేపల్లి కళ్లు!

ప్రభుత్వం మారిపోయింది.. కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని అనుకుంటే పొరపాటే! ఎక్సైజ్‌ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోంది.

Property Scam : విజిలెన్స్‌ గుప్పిట్లో ‘టీడీఆర్‌’ గుట్టు

Property Scam : విజిలెన్స్‌ గుప్పిట్లో ‘టీడీఆర్‌’ గుట్టు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంజూరు చేసిన టీడీఆర్‌ బాండ్లపై జరుగుతున్న విజిలెన్స్‌ తనిఖీల్లో అవినీతి వ్యవహారం బట్టబయలైంది.

Tadepalli : జగన్‌ నివాసం వద్ద గడ్డి ‘దహనం’పై సందేహాలు

Tadepalli : జగన్‌ నివాసం వద్ద గడ్డి ‘దహనం’పై సందేహాలు

జగన్‌ నివాసం వద్ద ఉన్న రెండు సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు రెండు దఫాలు నోటీసులు ఇచ్చినా ఇంతవరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.

Poultry Farm Owners : కోళ్లపై వైరస్‌ పంజా

Poultry Farm Owners : కోళ్లపై వైరస్‌ పంజా

పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్‌ కోలుకోలేని దెబ్బతీస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పందెం కోళ్లపై ఆర్‌డి వైరస్‌ దాడి చేయగా.....

AP Govt : ఆరు నెలల్లో గుడిసె నుంచి డాబాలోకి!

AP Govt : ఆరు నెలల్లో గుడిసె నుంచి డాబాలోకి!

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి గతేడాది జూలై 1న ప్రథమంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి

CM Chandrababu Naidu : విమానాశ్రయాలకు తెలుగుదనం

CM Chandrababu Naidu : విమానాశ్రయాలకు తెలుగుదనం

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను, కొత్తగా కట్టేవాటినీ, ప్రతిపాదన దశలో ఉన్నవాటినీ తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు: మంత్రి సవిత

చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు: మంత్రి సవిత

సీఎం చంద్రబాబు పాలనలోనే రైతన్నలకు మేలు జరుగుతుందని మంత్రి ఎస్‌.సవిత అన్నారు.

‘తాడేపల్లి’ దందా సంగతేంటి?

‘తాడేపల్లి’ దందా సంగతేంటి?

రాష్ట్రంలో 2019 సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానం అమలైంది. ఆ తర్వాత ఉచితాన్ని ఎత్తేశారు. 2020లో గనుల శాఖకు వెంకటరెడ్డి డైరెక్టర్‌గా వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి