Home » T20 World Cup
బంగ్లాదేశ్ క్రికెట్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ ఆటగాళ్ల కోసం ఓ కొత్త టీ20 టోర్నమెంట్ను ప్రారంభించనుంది. దీనికి ఓడోమ్మో బంగ్లాదేశ్ టీ20 కప్ 2026 అని పేరు పెట్టింది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026.. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ ముందు మరోసారి వివాదం చెలరేగింది. అమెరికా క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ సంతతి ఆటగాళ్లకు భారత్ వీసాలు నిరాకరించిందన్న ప్రచారం కలకలం రేపింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ తీసుకున్న నిర్ణయాల వల్ల టీ20 ప్రపంచ కప్ను ఎవరూ చూడరని తీవ్ర విమర్శలు గుప్పించాడు.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడింది. ఫామ్లో లేని సూర్యను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం గురించి మాజీ క్రికెటర్ కైఫ్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్నకు ఎంపిక చేసిన జట్టులో శుభ్మన్ గిల్ను తప్పించింది సెలక్షన్ కమిటీ. అతడి పేలవ ఫామే ఇందుకు కారణం. టీ20 మ్యాచ్ల్లో అదే తరహాలో కొద్ది కాలంగా విఫలమవుతున్న మరో ఆటగాడు సూర్యకుమార్. అయితే.. కెప్టెన్ కావడంతో ప్రస్తుతం అతడి స్థానానికి ఢోకా లేకపోయినా.. ఇదే చెత్త ప్రదర్శన ఇలాగే కొనసాగితే జట్టులో అతడి స్థానమూ ప్రశ్నార్థకం కానుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త ప్రయాణం ప్రారంభించాడు. టీ20 ప్రపంచ కప్ 2026కి అతడిని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ ఐసీసీ నిర్ణయించింది.
పాక్ ఆటగాళ్లకు 2022 అక్టోబర్ 23 ఓ పీడకల. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై టీమిండియా ప్రపంచకప్ కోసం పోటీ పడుతున్న మ్యాచ్ అది. అప్పటికే భారత్ ఓటమి అంచుల దాకా వెళ్లింది. ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ వంతు వచ్చింది.
దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా జరిగిన టీ-20 ప్రపపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్వల్ప తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ మంచి దూకుడుగా ఆడుతూ తన జట్టును విజయానికి చేరువ చేశాడు. ఆ సమయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేసిన ఓ ట్రిక్ మ్యాచ్ను టీమిండియా వైపు మలుపు తిప్పింది.
మహిళల టీ20 వరల్డ్క్పలో ఆడిన రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాలను చవిచూసిన భారత్.. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయాలతో నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ క్రమంలో బుధవారం గ్రూప్-ఎలో శ్రీలంకతో జరిగే మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా హర్మన్ప్రీత్ సేన బరిలోకి దిగనుంది. భారీ అంచనాలతో పొట్టిక్ప బరిలోకి దిగిన
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ల్లో భారత్ గెలుపు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 5 ఓవర్లలో 30 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ క్రీజులో ఉన్నాడు.