Home » T20 World Cup
ఈసారి ఎలాగైనా వరల్డ్కప్ గెలవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. ఆర్మీ వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరీ సిద్ధమైన ఆ జట్టు..
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్కప్లో అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్...
మార్కస్ స్టొయినిస్ (36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 67 నాటౌట్; 3/19) ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించడంతో టీ20 ప్రపంచక్పలో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ చేసింది. గురువారం ఒమన్తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో 39 పరుగుల తేడాతో కంగారూలు ఘనవిజయం సాధించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్
టీ20 వరల్డ్క్పలో ఉగాండా తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సిలో గురువారం జరిగిన థ్రిల్లింగ్ ఫైట్లో ఉగాండా 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినీ (పీఎన్జీ)పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన
టీ20 వరల్డ్ కప్ 2024లో నేడు పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్లో అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ డల్లాస్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ మైదానంలో కెనడాపై ఇప్పటికే అమెరికా ఘన సాధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగే ఈ మ్యాచ్లో పిచ్ ఎలా ఉంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది ఇప్పుడు చుద్దాం.
టీ20 వరల్డ్క్పను భారత జట్టు భారీ విజయంతో ఆరంభించింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 రిటైర్డ్ హర్ట్) అర్ధ శతకంతోపాటు పేసర్లు అదరగొట్టడంతో.. గ్రూప్-ఎలో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్...
టీ20 వరల్డ్కప్లో భాగంగా.. బుధవారం భారత్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇది 8వ మ్యాచ్. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో..
భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. టీమిండియా ఆటకు వేళైంది. టీ20 ప్రపంచకప్ గ్రూప్ ``ఎ`` లో భాగంగా బుధవారం తమ తొలి మ్యాచ్ను న్యూయార్క్లో ఐర్లాండ్తో ఆడనుంది.
భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం తమ తొలి మ్యాచ్ను ఐర్లాండ్తో ఆడనుంది. 2007లో తొలి ప్రపంచకప్ను అందుకున్నాక భారత జట్టుకు ఈ మెగా టోర్నీ ఊరిస్తూనే ఉంది. కెప్టెన్ రోహిత్,
టీ20 వరల్డ్కప్లో జూన్ 5వ తేదీన ఐర్లాండ్తో తలపడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు కూర్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని..