Home » T20 WORLD CUP
సూపర్ 8లో ఇంగ్లండ్పై కీలక పోరులో కూడా పాక్ సీనియర్ ప్లేయర్ బాబర్ ఆజం మరోసారి నిరాశపర్చాడు. 24 బంతులు ఎదుర్కొని కేవలం 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. బాబర్ ఫామ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికాపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా పల్లెకెలె స్టేడియం వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా గురువారం జింబాబ్వే-భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు టీమిండియాకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. భారత స్టార్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడి స్వగ్రామానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో సౌతాఫ్రికాపై భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ ఆడిన తీరును ప్రస్తావించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్.. టీమిండియా విషయంలో సజావుగా సాగుతుందనే అనుకున్నారంతా! కానీ ఆదివారం సౌతాఫ్రికాపై 188 పరుగుల ఛేదనలో టీమిండియా 111 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ గురించి ఓ సరికొత్త చర్చ మొదలైంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ స్టేజ్ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్లోనే బోల్తా పడింది. దీంతో సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టమయ్యాయి. దారులైతే పూర్తిగా మూసుకుపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సెమీ ఫైనల్స్కు చేరాలంటే..
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భారత్ తన తొలి మ్యాచ్లోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాల్లో తప్పిదాలపై మరోసారి చర్చ మొదలైంది.