Home » T20 WORLD CUP
టీ20 ప్రపంచకప్ సాధించి ఎంతో మంది భారతీయుల కలలు నెరవేర్చిన టీమిండియాపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ సేనను అభినందిస్తున్నారు.
దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమిండియా ఓ ఐసీసీ టైటిల్ సాధించడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. మైదానంలో ఆటగాళ్లను మించిన ఆనందాన్ని అనుభవించింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా ఖాతాలోకి మరో ప్రపంచకప్ చేరింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు మరో మెగా టోర్నీలో టైటిల్ విన్నర్గా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్-2024ను చేజిక్కించుకుంది. బార్బొడాస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి కప్పు గెలిచింది.
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం కోట్లాది మందిని భావోద్వేగానికి గురి చేసింది. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడిన టీమిండియాపై అభిమానులు, మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని జయించిన టీమిండియా విజేతగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడింది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది.
ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్. దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం. క్రీజులో అరవీర భయంకర డేవిడ్ మిల్లర్. చివరి ఓవర్ వేసేందుకు హార్దిక్ బంతి అందుకున్నాడు. హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ బలంగా కొట్టాడు. అది కచ్చితంగా సిక్స్ వెళ్లేలా కనిపించింది.
టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. రెండో సారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడంది. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ రాణించి సగర్వంగా టైటిల్ సాధించింది.
ఎందరో భారతీయుల కలలు ఫలించాయి. టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా తాజా ప్రపంచకప్ ఫైనల్లో చివరి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓవైపు కరేబీయన్ దీవుల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో మ్యాచ్పై ఎవరి అంచనాలు వారివి.