Home » T20 World Cup
పాకిస్తాన్ ఆటగాళ్ల నోటిదురుసు గురించి అందరికీ తెలిసిందేగా! అవకాశం దొరికిందంటే చాలు.. భారత ప్లేయర్లపై విషం చిమ్మేందుకు రెడీగా ఉంటారు. ఇప్పుడు తాజాగా పాక్ మాజీ ప్లేయర్..
ఐసీసీ టోర్నమెంట్ వచ్చిందంటే చాలు.. అందరి కళ్లు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంటాయి. ప్రతిఒక్కరూ అతని నుంచి భారీ ఇన్నింగ్స్ కోరుకుంటారు. ప్రత్యర్థుల్ని మట్టికరిపించేలా...
కెనడాపై గెలుపుతో కాస్త ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు మరింత సంతోషంలో మునిగిపోయింది. అసలు ఆ జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు కారణం..
టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగులేకుండా పోయింది. అఫ్కోర్స్.. అప్పుడప్పుడు ఆటగాడిగా అతను విఫలమవుతున్న మాట వాస్తవమే...
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. అఫ్కోర్స్.. కెనడాతో జరిగిన మ్యాచ్లో పాక్ గెలుపొందిన మాట వాస్తవమే. కానీ..
క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. వికెట్లు లేదా పరుగుల పరంగా.. ఆయా జట్లు పెను సంచలనాలను నమోదు చేస్తుంటాయి. ఇప్పుడు టీ20 వరల్డ్కప్లోనూ...
క్రికెట్లో తీసుకొనే కొన్ని నిర్ణయాలు పెద్ద ప్రభావమే చూపుతాయి. మ్యాచ్ ఫలితాలనే అవి మలుపు తిప్పేస్తాయి. ఇందుకు తాజా ఉదంతమే ఉదాహరణగా నిలిచింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా..
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఓ ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. అమెరికాలోని...
టీ20 వరల్డ్కప్లో భాగంగా.. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠభరితంగా..
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండో ఓటమితో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఆరంభ మ్యాచ్లో అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియాతో తలపడి పరాజయం పాలైంది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.