Home » T20 World Cup
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.
టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. కొలంబో వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ భారీ ఎదురు దెబ్బ తగిలింది.
టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 ఫార్మాట్పై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో గ్రూప్ స్టేజ్లో టాపర్లుగా ఉన్న జట్లకు అన్యాయం జరుగుతోందని క్రీడా అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీస్ ఫైనల్కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి అనూహ్యంగా వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఓ శుభవార్త. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్కు ఆ జట్టు నేరుగా అర్హత సాధించింది.
టీ20 ప్రపంచ కప్-2026లో సూపర్-8కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. పసికూన నమీబియాపై 102 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ జట్టు విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆలోచన విధానం మారి.. సింగిల్స్ తీయడానికి ప్రయత్నం చేయాలని సూచించాడు.
నెదర్లాండ్స్ బౌలర్లు చక్కని బౌలింగ్తో ఆరంభంలో కట్టడి చేసినప్పటికీ చివర్లో శివమ్ దూబె చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శివమ్ దూబే (31 బంతుల్లో 66) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది.
టీ20 ప్రపంచకప్2026లో భాగంగా పాకిస్థాన్.. తన చివరి లీగ్ మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఇవాళ(బుధవారం) కొలంబో వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
టీ20 ప్రపంచకప్2026లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి15న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ ఘోర పరాజయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు.