Home » T20 WORLD CUP
ఆలస్యంగా జోరందుకొన్న భారత్.. నాకౌట్ తడబాటుకు చెక్ చెప్పాలన్న కసితో ఉంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2022 పొట్టికప్
టీ20 ప్రపంచకప్లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి నడిపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాపై, రోహిత్పై పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు
టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా ఈ టోర్నీలోనే అసలు సిసలైన మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు పాకిస్తాన్ తప్ప అన్నీ చిన్న జట్లతోనే తలపడింది. తొలిసారి కంగారూలను ఢీకొట్టబోతోంది.
టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెమీస్లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్తో అంటిగ్వాలో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ చివరి వరకు పోరాటం చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా అంతే స్థాయిలో పోరాడింది.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఒక్కసారి హ్యాట్రిక్ వికెట్లు తీయడమే చాలా గొప్ప విషయం. అలాంటిది వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేస్తే అది అత్యంత అద్భుతం. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తాజా ప్రపంచకప్లో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.
ప్రస్తుతం అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. సూపర్-8 మ్యాచ్లో టీమిండియా ఇప్పటికే ఓ విజయం సాధించింది. ఈ రోజు (శనివారం) మరో కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. అంటిగ్వాలో బంగ్లాదేశ్తో తలపడబోతోంది.
ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సూపర్-8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్లు, ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైఫల్యాలు మాత్రం జట్టును ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.
అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్గా నిలిచాడు.
అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్లు రద్దు కాగా.. మూడో మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టీ-ట్వంటీ వరల్డ్కప్లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంచనాలకు మించి ఆడుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. పాకిస్థాన్ను అతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్ను ఖంగుతినిపించింది.