Home » T20 WORLD CUP
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ చెత్త ఫీల్డింగ్తో హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో అతడిపై వేటు పడనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026.. ఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. ఈ నేపథ్యంలో సూపర్ 8లో టీమిండియాతో తలపడే జట్లు ఖారారయ్యాయి.
పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది.
మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్.. 114 పరుగులకే కుప్పకూలింది.
టీ20 ప్రపంచ కప్.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
టీ20 ప్రపంచ కప్లో హైవోల్టేజీ పోరుకు అంతా సిద్ధమైంది. ఈ టోర్నీ ఆరంభమై వారం రోజులైనా ఏదో వెలితిగా భావిస్తున్న ఫ్యాన్స్కు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ శాసించనుంది. మైదానంలో పరిస్థితులే కీలకం కానున్నాయి.
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ దాయాది జట్ల మ్యాచులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక సార్లు తలపడ్డ భారత్, పాక్ జట్లు ..టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా మరోసారి తలపడనున్నాయి.