Home » T20 Cricket
టీ20 క్రికెట్ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.
తుది దశకు చేరిన టీ20 వరల్డ్ కప్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సంచలన అఫ్ఘానిస్థాన్-తొలిసారి ఐసీసీ టోర్నీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌతాఫ్రికా తలపడనున్నాయి. వర్ణ వివక్ష నిషేధం నుంచి బయటపడి 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన
ఆలస్యంగా జోరందుకొన్న భారత్.. నాకౌట్ తడబాటుకు చెక్ చెప్పాలన్న కసితో ఉంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2022 పొట్టికప్
టీ20 ఫార్మాట్లో బ్యాటర్లు ఎలా చెలరేగి ఆడుతారో అందరికీ తెలుసు. అవతల బౌలర్లు ఎలాంటి వారైనా సరే.. పిచ్ సహకరిస్తే మాత్రం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు(Indian Cricket Men Team) గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. ఈ టోర్నీలో టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో.. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోలేదు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ(Rohit Sharma) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ..
టీ-ట్వంటీ వరల్డ్కప్లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంచనాలకు మించి ఆడుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. పాకిస్థాన్ను అతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్ను ఖంగుతినిపించింది.
ప్రపంచకప్ టైటిల్కు చేరువగా వచ్చి.. అంతలోనే దూరమవుతున్న భారత జట్టు ఈసారి కప్పుతోనే తిరిగి వెళ్లాలనుకొంటుండగా.. మరో ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకొని అరుదైన రికార్డును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్, వెస్టిండీ్సలు అనిశ్చితికి చెక్ పెట్టాలనుకొంటుండగా.. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా కూడా ఫెవరెట్లలో ఒకటిగా
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం శనివారం భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ..
ICC T20 World Cup Team: ఐసీసీ(ICC) మెన్ టీ20 ప్రపంచ కప్(T20 World Cup) ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ(BCCI). హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడనున్న ప్లేయర్స్ వీరే..