Home » T20 Cricket
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అభిమానులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇద్దరూ వరల్డ్ కప్ను అభిమానులకు చూపించారు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా టీమిండియా క్రికెట్ టీమ్ కరేబీయన్ దీవుల్లోనే ఉండిపోయింది. బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ముద్దాడింది.
క్రికెట్ ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.
టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. రెండో సారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడంది. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ రాణించి సగర్వంగా టైటిల్ సాధించింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓవైపు కరేబీయన్ దీవుల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో మ్యాచ్పై ఎవరి అంచనాలు వారివి.
టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తున్న ఆటగాళ్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. గెలిచినప్పుడు ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఓడినప్పుడు అభిమానుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలను సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచక్పలో విశ్వ విజేతను తేల్చే అంతిమ సమరానికి వేళైంది. రెండో టైటిల్ కోసం టీమిండియా.. తొలి ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా శనివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా
టీ20 ప్రపంచకప్ 2024 చాంఫియన్గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో ఆప్ఘాన్పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్కు చేరుకోగా.. సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.
టీ20 వరల్డ్కప్ అంటే పరుగుల వరద పారుతుందని అంతా ఊహిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఊహలకు అందని ఘటనలు చోటుచేసుకుంటాయి. భారీ స్కోర్ నమోదవుతుందని ఆశించినప్పుడు అతి తక్కువ స్కోర్ నమోదవడం చూస్తుంటాం.