Home » T20 Cricket
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన ఓ రికార్డును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అధిగమించాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్గా అతడు తన పేరును లిఖించుకున్నాడు.
ట్రాన్స్జెండర్ల కోసం హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో కెనడా అంతర్జాతీయ టీ20 జట్టులో ట్రాన్స్జెండర్ చోటు దక్కించుకుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా మెక్గాహే రికార్డు సృష్టించబోతోంది.
కరేబియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో నిర్వాహకులు రెడ్ కార్డ్ రూల్ను తొలిసారి అమలు చేశారు. ఈ రూల్ ప్రకారం వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ పెవిలియన్ బాట పట్టాడు.
ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్ ఫలితమేంటో ఇప్పటికే తేలిపోయింది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్ను సైతం టీమిండియా తమ ఖాతాలో వేసుకుంటే క్లీన్స్వీ్ప ఖాయమే. బుధవారం జరిగే మూడో టీ20లో బుమ్రా సేన అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో నిలకడగా రాణించిన తెలుగు తేజం తిలక్ వర్మ ఐర్లాండ్తో సిరీస్లో విఫలం అవుతుండటం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌట్, రెండో మ్యాచ్లో సిల్వర్ డకౌట్ కావడం తిలక్ వర్మ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో తిలక్ వర్మ షార్ట్ పిచ్ బాల్కే వెనుదిరిగాడు.
లి టీ20(First T20)లో టీం ఇండియా(Team India) గెలుపొందింది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్(Ireland)తో భారత్ తలపడింది. వర్షం(Rain) అంతరాయంతో మ్యాచ్కు ఆటంకం ఏర్పడింది.
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రీ ఎంట్రీకి వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ జరగనున్న డబ్లిన్లో శుక్రవారం భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 92 శాతం వర్షం పడుతుందని నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పటికే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
కరీబియన్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్(Five T20 series) ముగిసిందో.. లేదో క్రికెట్ ప్రేమికులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు టీమిండియా (Team India) సిద్ధమవుతోంది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Captain Hardik Pandya)తోపాటు ఇతర సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఐర్లాండ్(Ireland)తో జరిగే టీ20లకు ఏస్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా(Jasrpeet Bumrah) టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
అరంగేట్రం సిరీ్సలోనే 20 ఏళ్ల తిలక్ వర్మ(Tilak Verma) పరిణతి చెందిన ప్రదర్శనతో జట్టు నమ్మదగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. దీంతో వరల్డ్కప్ మిడిలార్డర్లో చోటుకు డార్క్హార్స్గా మారాడు.