• Home » Suryapet

Suryapet

Road Accident: ఫార్చునర్ వాహనం ఢీకొని బైకర్ మృతి

Road Accident: ఫార్చునర్ వాహనం ఢీకొని బైకర్ మృతి

గరిడేపల్లి శివారులో ఫార్చునర్ వాహనం ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. మృతుడు వెంకట్రామపురంకు చెందిన కీసర జీడయ్యగా గుర్తించారు. దీంతో గ్రామస్థులంతా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Ts News: విరిగిన విద్యార్థిని కాలు

Ts News: విరిగిన విద్యార్థిని కాలు

టీచర్ వేధింపులు తాళలేక విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దరాలలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేశారు. వాష్ రూమ్‌లో కాలు జారి పడిందని అబద్దాలు చెప్పారు.

Surayapet: మద్యానికై బానిసై వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి

Surayapet: మద్యానికై బానిసై వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి

మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రే హతమార్చాడు.

Suryapet Floods: పంట పోయింది.. ఇసుక మేట మిగిలింది

Suryapet Floods: పంట పోయింది.. ఇసుక మేట మిగిలింది

వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో పూర్తిగా ఇసుక మేట వేసింది.

CM Revanth Reddy:సూర్యాపేటలో  సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరద  బాధితులకు భరోసా

CM Revanth Reddy:సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరద బాధితులకు భరోసా

తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం) సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Telangana: క్షమించు తల్లీ.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

Telangana: క్షమించు తల్లీ.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

తన తండ్రిపై దాడిని తట్టుకోలేక బాలిక కుప్పకూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. బాలిక మృతికి సంతాపం ప్రకటించారు. ‘నిజంగా హృదయవిదారకమే! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి...

Crime News: దారుణం.. తల్లిదండ్రులను కొడుతున్నారనే ఆందోళనతో బాలిక మృతి..

Crime News: దారుణం.. తల్లిదండ్రులను కొడుతున్నారనే ఆందోళనతో బాలిక మృతి..

నాగారం మండలం డి.కొత్తపల్లి(D.Kothapalli) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

Surayapet: భార్యను హత్యచేసి... అనారోగ్యంగా ఏమార్చి

Surayapet: భార్యను హత్యచేసి... అనారోగ్యంగా ఏమార్చి

భార్యను హత్య చేసి... తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడో ప్రబుద్ధుడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించగా, మెడపై ఉన్న గాట్లను గుర్తించి పోలీసులు ప్రశ్నించటంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను  దేశం మరువదు

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను దేశం మరువదు

దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్‌ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి