• Home » Suryapet

Suryapet

Surayapet: అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

Surayapet: అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

అభివృద్ధి ఫలాలు సమాజంలోని అందరికీ అందాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు.

Surayapet: ఆరు తరాలు ఒక్కచోటే..

Surayapet: ఆరు తరాలు ఒక్కచోటే..

ఆరు తరాల కుటుంబ సభ్యులు ఒకే వేదికపై ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రంలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం వేదికైంది.

Mulugu: కాటేసిన పాము, కరెంటు!

Mulugu: కాటేసిన పాము, కరెంటు!

పొలంలో విద్యుదాఘాతం, పాము కాటుకు గురై ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వెంకన్న, సుభద్ర దంపతుల మూడో కుమారుడు

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో  లైంగిక వేధింపులు !

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !

సూర్యాపేట కలెక్టరేట్‌లోని ఓ శాఖకు చెందిన అధికారి.. తన విభాగంలోని ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.

Road Accident: ఫార్చునర్ వాహనం ఢీకొని బైకర్ మృతి

Road Accident: ఫార్చునర్ వాహనం ఢీకొని బైకర్ మృతి

గరిడేపల్లి శివారులో ఫార్చునర్ వాహనం ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. మృతుడు వెంకట్రామపురంకు చెందిన కీసర జీడయ్యగా గుర్తించారు. దీంతో గ్రామస్థులంతా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Ts News: విరిగిన విద్యార్థిని కాలు

Ts News: విరిగిన విద్యార్థిని కాలు

టీచర్ వేధింపులు తాళలేక విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దరాలలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేశారు. వాష్ రూమ్‌లో కాలు జారి పడిందని అబద్దాలు చెప్పారు.

Surayapet: మద్యానికై బానిసై వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి

Surayapet: మద్యానికై బానిసై వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి

మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రే హతమార్చాడు.

Suryapet Floods: పంట పోయింది.. ఇసుక మేట మిగిలింది

Suryapet Floods: పంట పోయింది.. ఇసుక మేట మిగిలింది

వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో పూర్తిగా ఇసుక మేట వేసింది.

CM Revanth Reddy:సూర్యాపేటలో  సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరద  బాధితులకు భరోసా

CM Revanth Reddy:సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరద బాధితులకు భరోసా

తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం) సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి