Home » Suryapet
కొన్ని నెలలుగా వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న అఘోరీ ఈసారి సూర్యాపేట జిల్లాలో వీరంగం సృష్టించింది.
వేరే కులానికి చెందిన యువకుడు తన మునుమరాలిని తీసుకెళ్లి.. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ వృద్ధురాలు జీర్ణించుకోలేకపోయింది.
Telangana: సూర్యాపేటలో దారుణ హత్యకు గురైన కృష్ణ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్గవి కుటుంబసభ్యులే కృష్ణను హత్య చేసినట్లు తెలుస్తోంది. రాత్రంతా మృతదేహాన్ని కారులోనే తిప్పుతూ చివరకు మూసీ కాలువ వద్ద పడేశారు నిందితులు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ప్రేమించి, కులాంతర వివా హం చేసుకున్నందుకు యువతి కుటుంబ సభ్యు లే ఇలా చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు.
ఆమెను చూసుకునేందుకు పిల్లలు లేరు. సర్కారు ఇచ్చే పింఛన్కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఆ వృద్ధురాలు జాతీయ జెండాకు విన్నవించుకున్న చిత్రం సోషల్మీడియా ద్వారా సోమవారం వెలుగుచూసింది.
సూర్యాపేట: మామిళ్లగడ్డ (Mamillagadda)కు చెందిన రౌడీ షీటర్ వడ్లకొండ కృష్ణ(Rowdy sheeter Krishna) దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి(Pillalamarri)కి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై గుర్తుతెలియని దుండగులు అతన్ని హతమార్చారు.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సులో పాల్గొనేందుకు శుక్రవారం హుజూర్నగర్ నుంచి వెళుతుండగా గరిడేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ నగరానికి చెందిన పాన్మసాలా బడావ్యాపారి బొల్లు రమేశ్(51) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్లో ఆయనను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులు కారులో కూసుమంచి తీసుకొచ్చి హత్య చేశారు.
అతివేగం ఇద్దరిని బలితీసుకుంది. ముందువెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో రోడ్డు మీదపడి వెనక బస్సు క్లీనర్, గుండెపోటుకు గురై ఓ ప్రయాణికుడు మృతిచెందారు.
CRIME NEWS: సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరి మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.