Home » Sullurpeta
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్సఎల్వీ-సీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ నెలాఖరులో మరో పీఎ్సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
తుఫాను, వానలతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో విదేశీ వలస పక్షుల సందడి పెరిగింది. ఒకవైపు రొయ్యల వేటలో మత్స్యకారుల పడవలు తిరుగుతూ ఉంటే..
శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి 30న ప్రయోగించనున్న పీఎ్సఎల్వీ-సీ60 రాకెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
స్థానిక మూర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి బయల్దేరే మెమొ రైళ్లలో మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - మూర్ మార్కెట్ కాంప్లెక్స్-సూళ్లూరుపేట(Moore Market Complex-Sullurpet) మెమొ తెల్లవారుజామున 5.15 గంటలకు బదులు 5.40 గంటలకు బయల్దేరుతుంది.
ఈ ఏడాది చివర్లో మరో పీఎ్సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 30న పీఎ్సఎల్వీ-సీ60 రాకెట్ ..
భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు పడింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో చేపడుతున్న విదేశీ ఉపగ్రహం ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు పీఎ్సఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది.
ఇస్రో డిసెంబరులో రెండు పీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోట ఈ ప్రయోగాలకు వేదిక కానుంది. ఈ నెల 4న నిర్వహించే పీఎస్ఎల్వీ-సీ59 ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.