• Home » Srisailam

Srisailam

శ్రీశైలంలో వెండి రథోత్సవం

శ్రీశైలంలో వెండి రథోత్సవం

శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్క రించుకొని లోక కళ్యాణార్ధం మల్లికార్జున స్వామి, భ్రమ రాంబ అమ్మవార్లకు సాయంత్రం వెండి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహిం చింది.

NSTR: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం

NSTR: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం

నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.

Srisailam: శ్రీశైలం, సాగర్‌కు స్వల్పంగా పెరిగిన వరద

Srisailam: శ్రీశైలం, సాగర్‌కు స్వల్పంగా పెరిగిన వరద

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. శనివారం శ్రీశైలానికి 1.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... రెండు వైపుల జలవిద్యుత్‌ ఉత్పాదన

 ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

సుండిపెంట గ్రామం లోని రామాలయంలో గురువారం వాల్మీకి జయంతి వేడుకలను శ్రీశైలం మండల వాల్మీకి సేవా సంఘం ప్రతినిధులు, స్థానిక వాల్మీకులు ఘనంగా నిర్వహించారు.

స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ

స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ

శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

నందీశ్వర స్వామికి ఆర్జిత సేవ

నందీశ్వర స్వామికి ఆర్జిత సేవ

శ్రీశైల క్షేత్రంలో మంగళవారం త్రయోదశి ఘడియ లను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభి ముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ జలకళ

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ జలకళ

శ్రీశైలం ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. సోమవారం ఈ ప్రాజెక్టుకు 1,20,848 క్యూసెక్కుల వరద రాగా... జలవిద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు ద్వారా తరలింపునకు 77,624 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు.

Nandyal: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

Nandyal: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

నంద్యాల: శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది.

 వైద్యశాల తనిఖీ

వైద్యశాల తనిఖీ

సుండిపెంట గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి