• Home » Srisailam

Srisailam

ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ అత్యంత క్లిష్టమైనది. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్‌. మధ్యలో ఎక్కడా కూడా యాడిట్‌ (బయటకు వెళ్లే ద్వారం లేదు). దేశంలో చాలా టన్నెల్‌ ప్రమాదాలు చూశాం.

SLBC Tunnel: టన్నెల్‌ మధ్యలో ద్వారం!

SLBC Tunnel: టన్నెల్‌ మధ్యలో ద్వారం!

‘‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం మధ్యలో బయటికి వెళ్లే దారి లేనందువల్లే టన్నెల్‌ తవ్వకంలో సమస్యలు వస్తున్నాయి. సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్‌ తవ్వకం మరో విధంగా ఉండేది’’ ప్రస్తుతం ప్రతి ఇంజనీరింగ్‌ నిపుణుడి నోటా వ్యక్తమవుతున్న అభిప్రాయమిది.

SLBC Tunnel: డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌ పద్ధతిలో సొరంగం!?

SLBC Tunnel: డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌ పద్ధతిలో సొరంగం!?

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) కట్టర్‌ భాగం మినహాయించి మిగతా యంత్రమంతా ధ్వంసమైంది.

SLBC Tunnel: ఆశలు ఆవిరి?

SLBC Tunnel: ఆశలు ఆవిరి?

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరగ్గా దాదాపు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా...

Tragedy: మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

Tragedy: మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

Tragedy: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు వెళ్లిన పలువురు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

Sri Kalahasti: అన్ని రకాల  ఆర్జిత సేవలు  రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Sri Kalahasti: అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.

Maha Shivaratri:  శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Maha Shivaratri: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు.

SLBC Tunnel: కదిలిస్తే కన్నీరే

SLBC Tunnel: కదిలిస్తే కన్నీరే

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క, టన్నెల్‌ చిక్కుకున్న కార్మికుల కుటుంబసభ్యులు దోమలపెంట శిబిరానికి చేరుకుంటున్నారు.

SLBC Tunnel: ఆశలు సన్నగిల్లి..

SLBC Tunnel: ఆశలు సన్నగిల్లి..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ) సొరంగం ప్రమాదం సంభవించి నిమిషాలు.. గంటలు.. రోజులు గడిచిపోతున్నాయి. లోపల చిక్కుకున్న ఆ ఎనిమిది మంది సిబ్బంది జాడ మాత్రం తెలియరావడం లేదు.

AP Govt: ఆ ఘటనతో షాక్‌కు గురైన భక్తులు.. స్పందించిన సర్కార్

AP Govt: ఆ ఘటనతో షాక్‌కు గురైన భక్తులు.. స్పందించిన సర్కార్

AP Govt: శేషాచలం అడవుల్లో కాలినడక వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి ఘటనపై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. అటవీ ప్రాంతంలో కాలినడక వెళ్లే భక్తుల కోసం పలు చర్యలు తీసుకుంది సర్కార్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి