• Home » Srisailam

Srisailam

Maha Shivaratri:  శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Maha Shivaratri: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు.

SLBC Tunnel: కదిలిస్తే కన్నీరే

SLBC Tunnel: కదిలిస్తే కన్నీరే

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క, టన్నెల్‌ చిక్కుకున్న కార్మికుల కుటుంబసభ్యులు దోమలపెంట శిబిరానికి చేరుకుంటున్నారు.

SLBC Tunnel: ఆశలు సన్నగిల్లి..

SLBC Tunnel: ఆశలు సన్నగిల్లి..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ) సొరంగం ప్రమాదం సంభవించి నిమిషాలు.. గంటలు.. రోజులు గడిచిపోతున్నాయి. లోపల చిక్కుకున్న ఆ ఎనిమిది మంది సిబ్బంది జాడ మాత్రం తెలియరావడం లేదు.

AP Govt: ఆ ఘటనతో షాక్‌కు గురైన భక్తులు.. స్పందించిన సర్కార్

AP Govt: ఆ ఘటనతో షాక్‌కు గురైన భక్తులు.. స్పందించిన సర్కార్

AP Govt: శేషాచలం అడవుల్లో కాలినడక వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి ఘటనపై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. అటవీ ప్రాంతంలో కాలినడక వెళ్లే భక్తుల కోసం పలు చర్యలు తీసుకుంది సర్కార్.

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం వస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రికి శ్రీశైలంలో బస చేస్తారు.

Srisailam: రావణ వాహనంపై ఆది దంపతులు

Srisailam: రావణ వాహనంపై ఆది దంపతులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై విహరించారు.

Shivaratri Celebrations : శ్రీశైలానికి కాలినడకన ఎంపీ శబరి

Shivaratri Celebrations : శ్రీశైలానికి కాలినడకన ఎంపీ శబరి

శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Devotees : శ్రీశైల మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం

Devotees : శ్రీశైల మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం

శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు ధరింపజేసే తలపాగాను తయారు చేసే మహదావకాశం బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీకి చెందిన పృథివి సుబ్బారావుకు దక్కింది.

ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు

ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లోపల భయానక పరిస్థితి ఉంది. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Tunnel Collapse: టన్నెల్‌ నిండా బురద

Tunnel Collapse: టన్నెల్‌ నిండా బురద

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్‌ లోపల ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోవడంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి