Home » Srisailam Reservoir
శ్రీశైలం .. నాగార్జునసాగర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. గత ఏడాది ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో ప్రధాన జలాశయాలతోపాటు...
ప్లంజ్పూల్ గుంత వల్ల శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉంది.. దీనిపై అధ్యయనం చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. రాయలసీమ ప్రాంతానికి వేసవిలో సాగు, తాగునీటి కష్టాలు ఉండవని రైతులు భావించారు.
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు 105.39 టీఎంసీలకు పడిపోయాయి.
సరైన అధ్యయనాలు చేయకుండా, వినియోగంపై కచ్చితమైన లెక్కలు లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు మార్గదర్శకాలను (ఆపరేషన్ ప్రొటోకాల్స్) ఏపీ రూపొందించినట్టు తెలంగాణ పేర్కొంది.
తాగు, సాగునీటి అవసరాల్లేకుండా జలాలను తరలించరాదని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు సూచించినా ఫలితం లేకుండా పోయింది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సాగు, జలవిద్యుత్ అవసరాలకు అడ్డదిడ్డంగా నీటిని ఇరు రాష్ట్రాలు తరలించడంతో రిజర్వాయర్లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరదలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లన్నీ మూసివేశారు.