Home » Srikalahasti
మహాశివరాత్రి (Maha shivratri) పర్వదినాన దక్షిణకైలాసంగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తింది. ఉదయం రెండు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఇక సర్వదర్శనంతోపాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 22వ రోజు మొదలైంది.
యువ దంపతుల మధ్య తలెత్తిన పంతానికి అభంశుభం తెలియని పసిబిడ్డ బలైపోవడం శ్రీకాళహస్తివాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. మూడు నెలల మగబిడ్డను..