Home » Sri Satyasai
Andhrapradesh: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం కొడికొండ చెక్పోస్టు వద్ద కంటైనర్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
Andhrapradesh: ఐక్య క్రిస్మస్ వేడుకల్లో హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పరిటాల శ్రీరామ్ను మిత్రుడిగానే చూడాలని.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. గురువారం పరిటాల శ్రీరామ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు భారీ బైక్ ర్యాలీ తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చేరుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు.
హిందూపురం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో వైసీపీ నేతలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
నంద్యాల జిల్లా అవుకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మిని అనంతపురం వైసీపీ జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి టార్గెట్ చేశారు. చల్లా శ్రీలక్ష్మికి చెందిన ఫోటోలు ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు.
సత్యసాయి జిల్లా: చిలమత్తూరులో ఇళ్ల పట్టాల కోసం పేదల నిరసనలు కొనసాగుతున్నాయి. తాము వేసుకున్న గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ నిన్న (శనివారం) ఉదయం తహసీల్దార్ కార్యాలయం ముందు స్నానాలు చేసి.. వంటా వార్పు కార్యక్రమం చేపట్టిన పేదలు..
జిల్లాలోని ధర్మవరం పట్టణం గుట్టకిందపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు పొట్టేళ్లు మృతి చెందాయి.
శ్రీ సత్య సాయి జిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక హిందూపురంలో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరి మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కొత్త రకం జ్వరానికి సంబంధించి లక్షణాలు బయటకు కనిపించవని వైద్యులు చెబుతున్నారు.