Home » Sri Lanka
శ్రీలంక తొమ్మదవ అధ్యక్షుడిగా దిసనాయకేతో కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణం చేయించారు.
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, జనతా విముక్తి పెరమన(జేవీపీ)నాయకుడు అనూర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు.
శ్రీలంకంలో 2022లో తలెత్తిన ఆర్థిక మాంద్యం తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. శనివారంనాడు అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరగగా, 76 శాతం ఓటింగ్ నమోదైంది. వెంటనే ఫలితాలు లెక్కించారు. 42.31 శాతం ఓట్లతో మార్క్సిస్ట్ నేత దిసానాయకే గెలుపొందారు.
కొలంబో భద్రత సదస్సు శుక్రవారం జరగనుంది. ఈ సదస్సులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనున్నారు. అందుకు కోసం గురువారమే ఆయన శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్నారు.
భారత్, బ్రిటన్, అమెరికా సహా 35 దేశాల పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావొచ్చని శ్రీలంక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావుని(KTR) శ్రీలంక మంత్రి సదాశివం ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధిపై మంత్రి కేటీఆర్ను ఆయన అభినందించారు.
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
శ్రీలంకతో టీ 20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంలో సూర్యకుమార్ అనుసరించిన వ్యుహాలు ఫలించాయి. దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతోంది. సూర్య వేసిన ఎత్తుగడలు ఫలించాయి.
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్తో భారత జట్టు దుమ్ముదులిపేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. 200 పరుగుల మైలురాయిని..
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.