Home » SRH
Sunrisers Hyderabad: ఐపీఎల్ కప్పు పోటీలో ఉండాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్లో నెగ్గాల్సిన పరిస్థితిలో ఉంది సన్రైజర్స్. ఇలాంటి తరుణంలో విన్నింగ్ మూమెంటమ్తో ఉన్న గుజరాత్ టైటాన్స్తో ఇవాళ పోరుకు సిద్ధమవుతోంది కమిన్స్ సేన. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: పాత లెక్కలు తేల్చాల్సిన సమయం వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్ బెండు తీసి కొత్త సీజన్లో తిరిగి పట్టాలెక్కాలని సన్రైజర్స్ భావిస్తోంది. ఆ జట్టుపై రికార్డులను కూడా మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.
IPL 2025: క్రికెట్లో గెలుపోటములు సహజం. కానీ కొందరు ఒక్క విజయానికే విర్రవీగుతుంటారు. కేకేఆర్ వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ బిహేవియర్ ఇప్పుడు ఇలాగే ఉంది. ఎస్ఆర్హెచ్పై అతడు చేసిన వ్యాఖ్యలు.. కొత్త వివాదానికి దారితీస్తున్నాయి.
IPL 2025: ఐపీఎల్ నయా ఎడిషన్లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది కమిన్స్ సేన.
IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు ఇక నుంచి వైజాగ్లో జరగనున్నాయా.. ఉప్పల్ స్టేడియం నుంచి మ్యాచుల్ని విశాఖకు తరలిస్తున్నారా.. అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దీనికి కారణం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఓ ఆఫరే అని చెప్పాలి. ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: సన్రైజర్స్-కోల్కతా జట్ల నడుమ మరికొన్ని గంటల్లో కీలక మ్యాచ్ జరగనుంది. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్లో రెండు టీమ్స్ ఫ్యూచర్ ఎలా ఉండనుందనేది ఈ పోరుతో దాదాపుగా తేలిపోయే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఫైట్లో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చావోరేవో అనే పోరాటానికి సిద్ధమవుతోంది. కోల్కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఫైట్లో అమీతుమీ తేల్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టగ్ ఆఫ్ వార్లో విజయం ఎవరిదో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది కమిన్స్ సేన. అయితే ఎస్ఆర్హెచ్ ఓటమిని కేవలం ఒకే ఒక ప్లేయర్ శాసించాడు. అతడు ఎవరంటే..
Aniket Verma: స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్కు వెళ్లిపోయారు. ప్రత్యర్థి జట్లులోని బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ దశలో ఓ కుర్ర బ్యాటర్ తాను ఉన్నానంటూ సన్రైజర్స్ కోసం ధైర్యంగా నిలబడి పరుగులు చేశాడు. అతడే అనికేత్ వర్మ.
IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఫైట్కు సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో విశాఖ తీరాన పోటీపడనుంది ఆరెంజ్ ఆర్మీ. అయితే ఈ మ్యాచ్ మిగతా అందరి కంటే కూడా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకో చూద్దాం..