Home » Spain
దంచికొట్టిన వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో అనేక చోట్ల రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. ఈ క్రమంలో మరికొన్ని చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విమాన, రైలు ప్రయాణాలపై కూడా ప్రభావం పడింది. వరదలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్పెయిన్ లో మాదిరిగానే భారతీయులు కూడా మ్యాచ్ ఉద్విగ్నతకు లోనయ్యారని.. మ్యాచ్ ఫీవర్ భారత్ లోనూ ఉందని మోదీ తెలిపారు.
విమానానికి బాంబు బెదిరింపు. విమానంలో ప్రయాణికుడికి అనారోగ్యం. విమానాన్ని పక్షి ఢీకొట్టింది. తదితర కారణాలతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చిన్న ఎలుక. ఒకే ఒక్క చిట్టి ఎలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
తమ దేశానికి రావాలంటూ స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్పుజోల్.. రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమ తెలివితేటలకు పదునుపెట్టి వింత వింత ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు...
భార్యాభర్తల మధ్య బంధం కాసింత కోపాలు, మరికాసింత తాపాలు అన్నట్లుగానే ఉండాలి. భార్య ఆగ్రహం ప్రదర్శిస్తే.. భర్త తగ్గి ఉండాలి. భర్త ఆలిగితే.. భార్య బుజ్జగించేలా ఉండాలి. అలా ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగి పోతుంది. కానీ నేటి తరానికి చెందిన యువతి యువకుల్లో దాంపత్య జీవితం తాలుక మధురిమలు ఏ మాత్రం తెలియడం లేదు.
యూరో కప్ 2024(Euro Cup 2024) ఫైనల్లో ఇంగ్లండ్(england) జట్టుపై స్పెయిన్(Spain) జట్టు గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో టోర్నీ చరిత్రలో నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా స్పెయిన్ నిలిచింది.
స్వయంతృప్తి కోసం యువత ఆన్లైన్లో అశ్లీల వీడియోలు చూస్తుంటారు. ఈమధ్య కాలంలో ఈ కంటెంట్ చూసే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. చిన్నా-పెద్దా అని తేడా లేకుండా.. ప్రతిఒక్కరూ అడల్ట్ కంటెంట్...
స్పెయిన్, పోర్చుగల్ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది.
అమరావతి: ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రపంచ విజేతగా విజయవాడకు చెందిన తెలుగు తేజం మద్దినేని ఉమా మహేష్ నిలిచారు. స్పెయిన్లో ప్రపంచ స్థాయి ఎయిర్ రైఫిల్ పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి పలువులు క్రీడాకారులు పోటీ పడ్డారు.