Home » South Korea
Telangana: పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. బీఆర్ఎస్ వాళ్ల పరిస్థితి అలానే ఉందంటూ మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు. చిన్న కాలువలు కలిస్తేనే పెద్ద కాలువ అవుతుందన్నారు. సియోల్ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
సోల్ బతుకే సో బెటర్... దక్షిణ కొరియాలో ప్రస్తుతం ఈ ట్రెండే నడుస్తోంది. పెళ్లి చేసుకోవడం ఆనందమేనని చాలామంది అంటున్నా... దాని జోలికి వెళ్లేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.
ఉత్తర కొరియా- దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరు దేశాలను అనుసంధానించే రోడ్లను ధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది.
ప్యోంగ్యాంగ్ భూభాగంపై అమెరికా సహా పలు దేశాలు దాడి జరిపడానికి సన్నద్ధమైతే నార్త్ కొరియా బలగాలు క్షణం ఆలోచించకుండా అణ్వాయుధాలను ప్రయోగిస్తాయని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) హెచ్చరించారు.
అడాల్ఫ్ హిట్లర్ అనే ఓ నియంత ఉండేవాడని గతంలో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ కిమ్ జంగ్ ఉన్ అనే నియంతను మనం నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉత్తర కొరియా నియంతగా కిమ్ జంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వరదలను అడ్డుకోలేదనే కారణంతో ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణ శిక్ష విధించారు.
చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది.
రాబోయే 20ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటో తెలిపేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు చేసినట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Shridhar Babu) తెలిపారు.
అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు.
దక్షిణ కొరియా డ్రామాలను(వినోద కార్యక్రమాలు) వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.