• Home » Sonia Gandhi

Sonia Gandhi

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

వయనాడ్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్‌సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు (డిసెంబరు 9) నాటికి ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ వార్నింగ్

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ వార్నింగ్

కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రుణాలు తీసుకుని ఆ సొమ్మును సోనియాగాంధీకి సమర్పిస్తోందంటూ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.

CM Revanth Reddy: అంగరంగ వైభవంగా.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

CM Revanth Reddy: అంగరంగ వైభవంగా.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్‌ మార్చ్‌ తరహాలో లక్షలాది మంది జనం సాక్షిగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

PCC President: నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత!

PCC President: నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత!

తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది.

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

కాంగ్రెస్‌ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు.

Congress: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Congress: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఆయన అగ్ర నేతలతో సమావేశం కానున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

 Rajya Sabha : జయాబచ్చన్‌ వర్సెస్‌ చైర్మన్‌

Rajya Sabha : జయాబచ్చన్‌ వర్సెస్‌ చైర్మన్‌

మహిళా సభ్యులతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్‌ నటి జయాబచ్చన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది.

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే  నేడు బీజేపీ పాలన

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే నేడు బీజేపీ పాలన

క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Sonia Gandi: జనగణన పట్టదా?.. కేంద్రాన్ని నిలదీసిన సోనియాగాంధీ

Sonia Gandi: జనగణన పట్టదా?.. కేంద్రాన్ని నిలదీసిన సోనియాగాంధీ

దేశంలోని జనాభాను లెక్కించే ప్రక్రియ 2021లో జరగాల్సి ఉండగా, ఇంతవరకూ జనగణన ను కేంద్రం చేపట్టలేదని, అసలు ఆ ఉద్దేశమే ఉన్నట్టు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. దీంతో దేశంలో ఇతమిత్ధమైన జనాభా ఎంతో తెలియకుండా పోతుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి