• Home » Sonia Gandhi

Sonia Gandhi

Hyderabad: డిసెంబరు 9 కటాఫ్‌ తేదీ!

Hyderabad: డిసెంబరు 9 కటాఫ్‌ తేదీ!

పంద్రాగస్టును రుణమాఫీకి డెడ్‌లైన్‌గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు.

Bhatti Vikramarka: కార్పొరేట్‌ కోసమే బీజేపీ పనిచేస్తోంది

Bhatti Vikramarka: కార్పొరేట్‌ కోసమే బీజేపీ పనిచేస్తోంది

దేశ ప్రజల కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుంటే.. బహుళ జాతి కంపెనీల కోసమే బీజేపీ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దేశ వనరులు, సంపద ప్రజలకే చెందాలని తమ నాయకులు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ పోరాడుతుంటే..

LokSabha Elections: ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సూచన

LokSabha Elections: ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సూచన

దేశంలో ప్రజాస్వామ్యంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఢిల్లీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ విజ్జప్తి చేశారు. అందుకోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లకు ఆమె సూచించారు. ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని ఢిల్లీ ఓటర్లకు తెలిపారు.

TG Politics: హరీశ్.. మీ కుటుంబం అంతా సోనియా కాళ్లు మొక్కలేదా..?

TG Politics: హరీశ్.. మీ కుటుంబం అంతా సోనియా కాళ్లు మొక్కలేదా..?

బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తే తప్పెంటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కలేదా అని నిలదీశారు. ఇప్పుడు ఏ హోదాలో సోనియా గాంధీని దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారని మాట్లాడటం సరికాదని సూచించారు.

Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.

Telangana Geetham: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

Telangana Geetham: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.

CM Revanth Reddy: సన్నాలకు బోనస్‌..

CM Revanth Reddy: సన్నాలకు బోనస్‌..

: రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Sonia Gandhi : నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా !

Sonia Gandhi : నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా !

‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్‌బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.

Lok Sabha Elections: నా కుమారుడిని మీకు అప్పగిస్తున్నాను.. రాయబరేలి ప్రజలకు సోనియా అప్పీల్

Lok Sabha Elections: నా కుమారుడిని మీకు అప్పగిస్తున్నాను.. రాయబరేలి ప్రజలకు సోనియా అప్పీల్

రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు.

CM Revanth Reddy: పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

CM Revanth Reddy: పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి