Home » Somireddy Chandramohan Reddy
జగన్ ప్రభుత్వ ( Jagan Govt ) వైఫల్యం వల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్కు లేదని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.
ఏపీలో మైనింగ్ చట్టం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాళ్ల కింద నలిగిపోతోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రామోహన్రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.
విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాంలకు పాల్పడుతోందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పవర్ సెక్టారులో స్కాంలో సీక్వెల్ను ప్రభుత్వం తెర లేపిందని తెలిపారు.
నెల్లూరు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు బయట ఉంటే ఎన్నికలు ఫేస్ చేయలేమనే భయం సీఎం జగన్కు పట్టుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు తాను ఎందుకు కావాలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన వివరాలు విని నివ్వెరపోయామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి(Somireddy Chandramohan Reddy) ఆరోపించారు.
మంత్రి కాకాణి మాటలు విని అధికారులు చాలా తప్పులు చేశారని.. ఇప్పుడు వారంతా పనిష్మెంట్లు తీసుకుంటున్నారని - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) అవినీతిని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో దళిత సర్పంచ్ మందా వెంకటరమణయ్య(Manda Venkataramaniah)పై వైసీపీ మూఖలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి.