Home » Social Media
తెల్లవారుజామున స్థానికులకు రక్తంతో తడిసిన వస్త్రం, చెప్పులు కనిపించాయి. దీంతో ఇక్కడ హత్య జరిగిందంటూ 100కు డయల్ చేశారు. సమాచారం అందుకున్న మధురానగర్(Maduranagar) పోలీసులు విచారణ చేపట్టారు.
పిచ్చి వీడియోలు చేస్తూ.. పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి పోలీసులు శుక్రవారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైరల్ కావడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు.
భారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) గురించి ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన పేరుతో చేసిన చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది. అందులో ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్రలో బద్లాపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇన్స్టాగ్రామ్ తరహాలో స్టేట్సను లైక్ చేసే ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించింది.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతిని ప్రేమ పేరిట వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి(21) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నేటి డిజిటల్ యుగంలో వంట నుంచి షాపింగ్ వరకు స్మార్ట్ఫోన్లలో(smart phone) అనేక యాప్లను(apps) ఉపయోగిస్తాము. అయితే 53 యాప్లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ క్రమంలో వినియోగదారులు ఆయా యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావటంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది.
‘ కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే ’.. అని ఓ కవి చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏ బిడ్డ అయినా ఆకలితో ఉన్నా.. ఏడ్చినా అమ్మ చూస్తూ ఊరుకోదు.. ఏదో ఒకటి చేసేంత వరకూ అమ్మ మనసు ఊరుకోదు అంతే..! ఇలాంటి సన్నివేశమే కేరళలో కనిపించింది.. ఒకే ఒక్క సందేశంతో కోట్లాది మనసులను గెలుచుకుంది ఆ అమ్మ..! అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ..!
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ట్రోలింగ్ దెబ్బ గట్టిగానే పడుతోంది. మాజీ సీఎం సోషల్ మీడియా పోస్టులను నెటిజన్లు వెంటాడుతున్నపరిస్థితి. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ పెడుతున్న పోస్టులపై ట్విట్టర్లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చివరకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిపై జగన్ చేసిన ట్వీట్పైనా తూర్పారపడుతూ ప్రశ్నలతో ట్వీట్లు హోరెత్తిస్తున్నారు.