• Home » Singapore

Singapore

CM Revanth Reddy:  దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌ చర్చలు జరిపారు. ఈ క్రమంలో వారి మధ్య ఎంవోయూ కుదిరింది. దీంతో వచ్చే నెలలో హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.

CM Chandrababu: దావోస్‌లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన వివరాలు..

CM Chandrababu: దావోస్‌లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన వివరాలు..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఈరోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ఆయన ముఖా ముఖి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు వున్న అవకాశాలను వారికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. తర్వాత దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు.

CM Revanth Reddy: భారీ ఐటీ పార్కు

CM Revanth Reddy: భారీ ఐటీ పార్కు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్‌ ల్యాండ్‌ కంపెనీ ముందుకు వచ్చింది.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ముందడుగు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ముందడుగు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది.

Data Center: ఫోర్త్‌ సిటీలో.. ఏఐ డేటా సెంటర్‌

Data Center: ఫోర్త్‌ సిటీలో.. ఏఐ డేటా సెంటర్‌

రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు.. సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలీమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్‌ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్‌పేటలో డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

CM Revanth: తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి ఆసక్తి

CM Revanth: తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి ఆసక్తి

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రెండో రోజు సింగపూర్ పర్యావరణ, వాణిజ్య ఇన్‌చార్జ్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్‌‌‌తో సీఎం సమావేశమయ్యారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్, పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ తెలంగాణ ప్రణాళికలపై కలిసి పనిచేయడానికి సింగపూర్ మంత్రి ఆసక్తి చూపారు.

CM Revanth: రేవంత్ సింగపూర్ పర్యటన.. తొలిరోజే కీలక ఒప్పందం

CM Revanth: రేవంత్ సింగపూర్ పర్యటన.. తొలిరోజే కీలక ఒప్పందం

CM Revanth: ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో తొలిరోజు విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించారు. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు.

సింగపూర్‌, దావోస్‌కు రేవంత్‌

సింగపూర్‌, దావోస్‌కు రేవంత్‌

తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సింగపూర్‌, దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Car Accident: సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

Car Accident: సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో ట్రెండీగా మారాయి.

Singapore: సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకారం

Singapore: సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకారం

భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకరించనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి