• Home » Singanamala

Singanamala

MLA SHRAVNISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి

MLA SHRAVNISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి

నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశారు. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్ర బాబును ఎమ్మెల్యే కలసి నియోజక వర్గంలోని ముఖ్యమైన సమస్యలపై వివరించారు.

HOSPITAL : మధ్యాహ్నానికే  ఖాళీ

HOSPITAL : మధ్యాహ్నానికే ఖాళీ

పేరుకే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌. దీంతో రోగు లు ఇది పెద్ద ఆస్పత్రి అని చికిత్స కోసం వస్తా రు. అయితే ఇక్కడి పరిస్థితులు అంతంత మా త్రంగానే ఉన్నాయి. దీంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వచ్చిన వారు నిరాశతో వేరొక చోటుకు వెళ్లాల్సి వస్తోంది. సోమ వారం ఆంధ్రజ్యోతి విజిట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి.

GOD: కోటంకలో లక్ష దీపారాధన

GOD: కోటంకలో లక్ష దీపారాధన

మండలంలోని కోటంక సుబ్ర హ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష దీపారాధన కన్ను లపండువగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపారాధన నిర్వహించడం ఆనవాయితీ.

SPORTS : జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

SPORTS : జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన జా తీయ స్థాయి పోటీలకు బుక్కరాయ సము ద్రం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపి కయ్యారు. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌, నెట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ గోపాల్‌రెడ్డి తెలిపారు. బేస్‌బాల్‌ అండర్‌-17 లో పదోతరగతి విద్యార్థి మోహన ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొను న్నట్లు తెలిపారు.

Singanamala Hospital : పొద్దున వస్తేనే వైద్యం...!

Singanamala Hospital : పొద్దున వస్తేనే వైద్యం...!

శింగనమల మండలకేంద్రంలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో వైద్యులు సక్రమంగా ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ఉదయం పూట మాత్రమే డాక్టర్లు ఉంటున్నారు. మధ్యాహ్నం దాటిందంటే నర్సులే దిక్కు. ఇక రాత్రి సమయంలో ఏ రోగమని వచ్చినా అనంతపురం వెళ్లండి అని అక్కడు న్న...

అన్నదాత భార్య ఆత్మహత్య

అన్నదాత భార్య ఆత్మహత్య

సేద్యపు అప్పులు రైతు భార్యను బలిగొన్నాయి. అప్పులవారు ఇంటిమీదకు రావడంతో అవమాన భారంతో సాకే జయలక్ష్మి(43) పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

WORKS : ఆగిన ఉపాధి పనులు

WORKS : ఆగిన ఉపాధి పనులు

గ్రామాల్లో వలసల నివారణ కోసం 2006, ఫిబ్రవరి 2న దేశంలో నే ఎ్కడ లేని విధంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కరువు సీమలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిం చారు. నార్పల మండలం బండ్లపల్లిలో అప్పటి ప్రధా ని మన్మోహన సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోని యా గాంధీ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు.

SCHOOL :  ఆర్డీటీ భవనంలో ప్రభుత్వ పాఠశాల

SCHOOL : ఆర్డీటీ భవనంలో ప్రభుత్వ పాఠశాల

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి ది ద్దామని ఉపన్యాసాలు హోరెత్తించింది. నాడు-నేడుతో విద్యార్థులకు అన్ని సౌకర్యాల నడుమ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నాటి మాటలు నీటి మూటలేనని అనడా నికి మండలంలోని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది.

MLA SHRAVANISHREE:  గురుకులంలో మౌలిక వసతులు కల్పించండి

MLA SHRAVANISHREE: గురుకులంలో మౌలిక వసతులు కల్పించండి

ఏపీఆర్‌ఎస్‌ మైనార్టీ గురుకుల పాఠశాల ల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థుల సమస్య లు పరిష్కరించాలని ప్రోగ్రె సివ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన ఆఫ్‌ ఇండియా (పీఎస్‌ఎఫ్‌ ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దు ల్‌ ఆలం డిమాండ్‌ చేశారు. పీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ ఆలం, జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, జిల్లా కార్యదర్శి ప్రతిభా భారతి, ఉపాధ్యక్షురాలు మౌనిక శుక్రవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని అనంతపురంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు.

BIRTH CERTIFICATE : జనన ధ్రువపత్రాలు ఎప్పుడిస్తారు..?

BIRTH CERTIFICATE : జనన ధ్రువపత్రాలు ఎప్పుడిస్తారు..?

మా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు ఎప్పుడిస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులకు వన ఇండియా- వన అపార్‌ ఐడీ కోసం వారి తల్లిదండ్రుల అవస్థలు చెప్పనలవి కాదు. జనన ధ్రువీకరణ లేదా ఆధార్‌ కార్డు లేదా యూ-డైస్‌లో ఎక్కడ చిన్న అక్షరం తేడా ఉన్న అపార్‌ కార్డు జనరేట్‌ కాకాపోవడంతో తప్పని సరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారులు తెలుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి