• Home » Singanamala

Singanamala

 Shinganamala pond : మరువ కష్టాలు

Shinganamala pond : మరువ కష్టాలు

శింగనమలలోని శ్రీరంగరాయల చెరువు నిండి మరువ పారితే ఉధృతి తగ్గేవరకూ 40 నుంచి 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి మరువ వద్ద బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్ల నుంచి ఉంది. బ్రిడ్జి నిర్మిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త, అప్పటి ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి హామీ ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ...

DIARRIHEA: విజృంభిస్తున్న డయేరియా..!

DIARRIHEA: విజృంభిస్తున్న డయేరియా..!

మండలంలో డయేరియా విజృంభిస్తోంది. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్నతికి పరుగులు పెడుతున్నారు. ప్రతి గ్రామంలో నుంచి శింగనమల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, తరిమెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డయేరియా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు.

PD VISIT: నేమ్‌ బోర్డులు ఏవీ?

PD VISIT: నేమ్‌ బోర్డులు ఏవీ?

మండలంలో ఉపాధి పనులు చేసిన చోట్ట నేమ్‌ బోర్డులు ఎందుకు పెట్టలేదని వాటర్‌షెడ్‌ ఏపీడీ సుధాకర్‌రెడ్డి.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శింగనమల మండలంలో 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో రూ.8 కోట్ల పనులపై సామాజిక తనిఖీల తరువాత గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజావేదిక ఓపెన ఫోరం నిర్వహించారు.

BANDARU SRAVANI : నాణ్యమైన విద్య.. భోజనం అందాలి

BANDARU SRAVANI : నాణ్యమైన విద్య.. భోజనం అందాలి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందేలా చూడాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు. బుక్కరాయసముద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలో ఆగిపోయిన మధ్యాహ్న ...

AP Elections: సాంబ వర్సెస్ సత్య.. వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం!

AP Elections: సాంబ వర్సెస్ సత్య.. వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం!

‘రేయ్‌ సాంబా.. కారు దిగురా..! ఏ ముఖం పెట్టుకుని మా అన్న ఇంటికి వస్తున్నావ్‌..? నీ అంతు చూస్తాం..’ అంటూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. సాంబ కారు అద్దాలు ధ్వంసం చేశారు..

Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

AP Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా శింగనమల టీడీపీ అభ్యర్థి!

AP Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా శింగనమల టీడీపీ అభ్యర్థి!

Andhrapradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండల్లోనే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రోజుల వ్యవధే ఉండటంతో ఎండలను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మండే ఎండల్లో ప్రచారం నిర్వహిండచంతో పలువురు అభ్యర్థులు కాస్త అనారోగ్యానికి గురవుతున్నారు..

AP Politics: ఆసక్తికరంగా శింగనమల పోరు.. కాంగ్రెస్ బోణీ కొట్టేనా?

AP Politics: ఆసక్తికరంగా శింగనమల పోరు.. కాంగ్రెస్ బోణీ కొట్టేనా?

రాయలసీమలో అత్యంత ఆసక్తికర పోరు నడిచే నియోజకవర్గాలు అనగానే టక్కున గుర్తొచ్చేవి కడప, పులివెందుల రాజకీయాలు. వీటితోపాటు అనంతపురం జిల్లా శింగనమల రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఉండనుండగా.. శింగనమలలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

YCP: శింగనమల వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

YCP: శింగనమల వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

శింగనమల వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియామకంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే యామిని బాల, నార్పల సత్యనారాయణ రెడ్డి, వైసీపీ కీలక నేతలు రాజన్న, మిద్దె కుళ్లయప్ప, గోకుల్ రెడ్డి తదితరులు అసమ్మతి వర్గంగా ఏర్పడి సమావేశమయ్యారు.

 CM YS Jagan: శింగనమల, మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు.. ఇంచార్జీలుగా వీరాంజనేయులు, ఈర లక్కప్ప

CM YS Jagan: శింగనమల, మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు.. ఇంచార్జీలుగా వీరాంజనేయులు, ఈర లక్కప్ప

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని అధికార వైసీపీ భావిస్తుంది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి