• Home » Siddipet

Siddipet

Siddipet: సహజీవనం కేసు.. ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు

Siddipet: సహజీవనం కేసు.. ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు

సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పీఎస్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

TG: కొడంగల్‌లో రేవంత్‌.. చింతమడకలో కేసీఆర్‌

TG: కొడంగల్‌లో రేవంత్‌.. చింతమడకలో కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Harish Rao: ఓటు హక్కును వినియోగించుకున్న హరీశ్ రావు.. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం

Harish Rao: ఓటు హక్కును వినియోగించుకున్న హరీశ్ రావు.. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం

ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Siddipet: ఆటవిడుపుగా హరీశ్‌ బోట్‌ డ్రైవ్‌

Siddipet: ఆటవిడుపుగా హరీశ్‌ బోట్‌ డ్రైవ్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు.

TG: గంటల తరబడి చూస్తే.. గల్లా పెట్టె దొరికింది!

TG: గంటల తరబడి చూస్తే.. గల్లా పెట్టె దొరికింది!

సిద్దిపేట అంబేడ్కర్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుడు జువ్వల కనకరాజు ఇంట్లో భారీగా మద్యం ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది.

KCR: మూర్ఖ ముఖ్యమంత్రి..

KCR: మూర్ఖ ముఖ్యమంత్రి..

‘‘తెలంగాణ రాష్ట్రం.. మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌ అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెక్కింది. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్తగా అలోచించి ఓటేయాలి.

Loksabha polls: సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం

Loksabha polls: సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం

Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.

TS News: మా నాన్నని బతికించండి..

TS News: మా నాన్నని బతికించండి..

కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ తండ్రికి చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు.

TG: మామ అల్లుడు  పాపాల భైరవులు

TG: మామ అల్లుడు పాపాల భైరవులు

నలభై ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామ అల్లుడు పాపాల భైరవుల్లాగా పట్టి పీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Raghunandanrao: మీ ఎమ్మెల్యే కేసీఆర్‌ను టీవీలో చూసి సంతోషపడాల్సిందే తప్ప..

Raghunandanrao: మీ ఎమ్మెల్యే కేసీఆర్‌ను టీవీలో చూసి సంతోషపడాల్సిందే తప్ప..

Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఏకిపారేస్తున్నారు. గురువారం కుక్నూర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్‌ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి