• Home » Siddipet

Siddipet

Hanumantha Rao: మాట నిలబెట్టుకునే కల్చర్ మాది: మాజీ పీసీసీ వి.హనుమంతరావు

Hanumantha Rao: మాట నిలబెట్టుకునే కల్చర్ మాది: మాజీ పీసీసీ వి.హనుమంతరావు

బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Harish Rao: పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడండి...

Harish Rao: పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడండి...

Telangana: నాలుగు రోజుల క్రితం కొండపాక మండలం దమ్మక్క పల్లి గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు బండి కిష్టయ్యను.. మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. భూ తగాదాల విషయంలో గడ్డి మందు సేవించి బలవన్మరణానికి యత్నించడంతో బండి కిష్టయ్యను వెంటనే ములుగు మండలంలోని ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు.

Harish Rao: రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాకుంటే సిద్దిపేట ఇంత అభివృద్ధి జరిగేది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో ఈరోజు (ఆదివారం) మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు.

Raghunandan Rao: ఎమ్మెల్యేలను చేర్చుకునే శ్రద్ధ నిరుద్యోగులపై పెట్టాలి: ఎంపీ రఘునందన్ రావు..

Raghunandan Rao: ఎమ్మెల్యేలను చేర్చుకునే శ్రద్ధ నిరుద్యోగులపై పెట్టాలి: ఎంపీ రఘునందన్ రావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం దారుణమంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

BRS:  ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, బేషజాలకు పోకుండా..: హరీష్‌రావు

BRS: ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, బేషజాలకు పోకుండా..: హరీష్‌రావు

సిద్దిపేట జిల్లా: ఆషాడ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Harish Rao: పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

Harish Rao: పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.

Bandi Sanjay: కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశాయి: బండి సంజయ్

Bandi Sanjay: కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశాయి: బండి సంజయ్

కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాలను ఛిన్నాభిన్నం చేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు(Shishumandir Schools) నిలయాలని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ (Husnabad) సరస్వతీ శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

Harish Rao: రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారు?

Harish Rao: రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారు?

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.

Seethakka: జనగామకు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది: మంత్రి సీతక్క

Seethakka: జనగామకు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది: మంత్రి సీతక్క

చేర్యాల(Cheryala) మండలం కమలాయపల్లి( Kamalayapally) గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగంతో కలిసి ఆమె ఆవిష్కరించారు.

Sudarshan Reddy: మాఫియా రాజ్య పునాది.. మల్లన్న సాగర్‌..

Sudarshan Reddy: మాఫియా రాజ్య పునాది.. మల్లన్న సాగర్‌..

మాఫియా సామ్రాజ్య నిర్మాణానికి పునాది మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు అని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల వ్యథను వివరిస్తూ సీనియర్‌ జర్నలిస్టు రేమిల్ల అవధాని రాసిన ‘ఊళ్లు-నీళ్లు-కన్నీళ్లు’ పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి