• Home » Siddipet

Siddipet

BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు: ఈటల రాజేందర్

BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు: ఈటల రాజేందర్

ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని ఆయన పేర్కొన్నారు.

Siddipet: శత సహస్ర సూర్య నమస్కారాలు

Siddipet: శత సహస్ర సూర్య నమస్కారాలు

లక్ష సూర్య నమస్కారాలు చేయడం లక్ష్యం కాగా 4,02,154 సూర్య నమస్కారాలు చేసి యోగ సాధకులు రికార్డు నెలకొల్పారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌లో ఈ రికార్డు నమోదైంది. 1,484 మంది యోగ సాధకులు పాల్గొన్నారు.

Siddipet: జీబీఎస్‌తో సిద్దిపేట మహిళ మృతి

Siddipet: జీబీఎస్‌తో సిద్దిపేట మహిళ మృతి

సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన గృహిణి (25)కి మూడోసారి గర్భం దాల్చడంతో... ప్రసవం కోసం సమీపగ్రామమైన లక్ష్మీదేవిపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఒక నర్సింగ్‌హోమ్‌లో డిసెంబరు 5న ఆమె ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

Siddipet: ప్రభుత్వ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తోంది: ఎంపీ రఘునందన్..

Siddipet: ప్రభుత్వ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తోంది: ఎంపీ రఘునందన్..

తెలంగాణలో బీఆర్ఎస్‌ది ఇక ముగిసిన అధ్యాయమని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో మిగిలాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉందని, త్వరలో అక్కడా ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.

సిద్దిపేట మహిళకు  గులియన్‌ బారీ సిండ్రోమ్‌

సిద్దిపేట మహిళకు గులియన్‌ బారీ సిండ్రోమ్‌

మహారాష్ట్రలోని పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపిన గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) కేసు ఒకటి.. తెలంగాణలోనూ వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మహిళ(25) దాని బారిన పడింది!

‘ఉపాధి’ పనిలో బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి

‘ఉపాధి’ పనిలో బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి

ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండ రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కొమురవెల్లి మల్లన్న ఆలయం.. బండారుమయం!

కొమురవెల్లి మల్లన్న ఆలయం.. బండారుమయం!

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు.

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

కొమురవెల్లిలో పట్నంవారం! ఈ వేడుక కోసమే హైదరాబాద్‌ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మల్లనస్వామికి పచ్చ, సునేరు, తెల్లపిండి, కుంకుమ, పసుపుతో పటం పరిచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

Janagama: రేపు కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’

Janagama: రేపు కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’

కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు తరలివెళ్లనున్నారు.

Minister Ponnam: రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

Minister Ponnam: రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి