• Home » Siddaramaiah

Siddaramaiah

Siddarmaiah: మా ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్ల ఆఫర్.. సీఎం సంచలన అభియోగం

Siddarmaiah: మా ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్ల ఆఫర్.. సీఎం సంచలన అభియోగం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.

 KTR : కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న వాల్మీకి స్కాం

KTR : కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న వాల్మీకి స్కాం

కర్ణాటక వాల్మీకి స్కాం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కాంలో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పదించారు. కర్ణాటక కాంగ్రెస్‌కే కాదు.. తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని విమర్శలు చేశారు.

Bengaluru: నీటి ఛార్జీల పెంపు.. ఎంతంటే..?

Bengaluru: నీటి ఛార్జీల పెంపు.. ఎంతంటే..?

బెంగళూర్ ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుంది. త్వరలో మంచి నీటి ధరల పెంపు ఉండనుంది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటన చేశారు. బెంగళూర్ వాటర్ సప్లై అండ్ సివెజ్ బోర్డు నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు నీటిపై పన్ను విధించడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు.

MUDA Scam:  బీసీ కావడం వల్లే సీఎంపై కుట్ర.. డీకే ఫైర్

MUDA Scam: బీసీ కావడం వల్లే సీఎంపై కుట్ర.. డీకే ఫైర్

మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. ఈ కేసును చట్టబద్ధంగా తాము ఎదుర్కొంటామని, అందుకు అవసరమైన సన్నాహకాలు చేశామని చెప్పారు.

MUDA Scam: ముడా స్కాం చిక్కుల్లో సీఎం.. ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

MUDA Scam: ముడా స్కాం చిక్కుల్లో సీఎం.. ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు.

Muda Scam: ముడా స్కాంపై బీజేపీ-జేడీఎస్ నిరసన.. సీఎం కౌంటర్

Muda Scam: ముడా స్కాంపై బీజేపీ-జేడీఎస్ నిరసన.. సీఎం కౌంటర్

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపు 'కుంభకోణం'పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) శుక్రవారం తమ నిరసన ప్రదర్శనను కొనసాగించాయి.

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్‌..

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు

Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు

ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం ఆగస్ట్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు.. అంటే వారం రోజుల పాటు పాదయాత్ర చేయాలని ఈ రెండు పార్టీలు.. నిర్ణయించాయి.

Valmiki Scam: సీఎం బాధ్యతారాహిత్యంపై మండిపడిన నిర్మలా సీతారామన్

Valmiki Scam: సీఎం బాధ్యతారాహిత్యంపై మండిపడిన నిర్మలా సీతారామన్

'వాల్మీకి కుంభకోణం'లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడిక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన వాల్మీకి కమ్యూనిటీ సొమ్ములను దారి మళ్లించడమేనా మీరు చెప్పే న్యాయం? అని నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి