• Home » Siddaramaiah

Siddaramaiah

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్‌..

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు

Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు

ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం ఆగస్ట్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు.. అంటే వారం రోజుల పాటు పాదయాత్ర చేయాలని ఈ రెండు పార్టీలు.. నిర్ణయించాయి.

Valmiki Scam: సీఎం బాధ్యతారాహిత్యంపై మండిపడిన నిర్మలా సీతారామన్

Valmiki Scam: సీఎం బాధ్యతారాహిత్యంపై మండిపడిన నిర్మలా సీతారామన్

'వాల్మీకి కుంభకోణం'లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడిక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన వాల్మీకి కమ్యూనిటీ సొమ్ములను దారి మళ్లించడమేనా మీరు చెప్పే న్యాయం? అని నిలదీశారు.

Karnataka Jobs: కర్ణాటక కోటా బిల్లు దుమారం..!!

Karnataka Jobs: కర్ణాటక కోటా బిల్లు దుమారం..!!

కర్ణాటక కోటా బిల్లు తీవ్ర దుమారం రేపతోంది. ప్రైవేట్ కంపెనీలు, ఇండస్ట్రీస్‌లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించింది. ఆ బిల్లుపై ఇంటా బయటా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెంగళూర్‌లో ఉండే స్థానికేతరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ పే కో ఫౌండర్ సమీర్ నిగమ్ స్పందించారు.

Karnataka: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు... పోస్ట్ డిలీట్ చేసిన సీఎం

Karnataka: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు... పోస్ట్ డిలీట్ చేసిన సీఎం

కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెంటనే ఆ పోస్ట్‌ను సీఎం తొలగించారు.

Minister Kumaraswamy : సిద్దరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయండి

Minister Kumaraswamy : సిద్దరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయండి

మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిలో సీఎం సిద్దరామయ్య కుటుంబ భాగస్వామ్యం, వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ గ్రాంట్లు బినామీ ఖాతాలకు ....

Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) కుంభకోణం కలకలం రేపుతోంది. ఇందులో సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం.....

Siddaramaiah: కర్ణాటక సీఎమ్ సిద్ధరామయ్య భార్యపై కేసు.. ముడా స్కామ్‌లో ఆమెకు సంబంధముందంటూ ఫిర్యాదు!

Siddaramaiah: కర్ణాటక సీఎమ్ సిద్ధరామయ్య భార్యపై కేసు.. ముడా స్కామ్‌లో ఆమెకు సంబంధముందంటూ ఫిర్యాదు!

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కన్నుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి ఈ స్కామ్ ద్వారా భారీ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో..?

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో..?

రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరెంత కాలం ప్రాణం ఉంటుందోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) ఎద్దేవా చేశారు. ప్యాలెస్‌ మైదానంలో బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాపాలలో మునిగిపోయిందని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి