Home » Siddaramaiah
బెంగళూరు: కర్ణాటక తదుపరి సీఎం ఎంపిక ప్రక్రియి కీలక దశకు చేరుకుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నప్పటికీ, ఈ విషయంలో జరుగుతున్న జాప్యంతో సీఎం అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన జి.పరమేశ్వర పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.
కర్ణాటక తదుపరి సీఎం పంచాయతీ కీలక దశకు చేరుకుంది. మంగళవారమే (ఈ రోజు) సీఎం ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును వేగవంతం చేసింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రస్తుతం హోరాహోరీ పోరాటం జరుగుతోంది.
కర్ణాటకలో ఒకే ఒక్క ప్రచార నినాదం ఏకంగా అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ఇంతకీ ఆ నినాదం ఏంటి?, అది ఎలా మొదలైందో ఈ కథనంలో చూద్దాం...
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై (Karnataka CM Tussle) ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి సీఎం అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తూనే ఉంది...
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్కంఠభరితంగా పోరు సాగుతోంది. ఈ పోటీలో ముందు వరుసలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్ఠానం
కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి (Karnataka CM) పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారింది.
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) పదవి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠత క్షణక్షణం పెరుగుతోంది. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య
కర్ణాటకకు కాబోయే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య సీఎం సీటు కోసం..