Home » Siddaramaiah
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య..
అవును.. ముందుగా ఊహించినట్లే సిద్ధా రామయ్యకే (Sidda Ramaiah) సీఎం సీటు దక్కింది.. చివరి నిమిషంలో అయినా కాస్త అటు ఇటు అయ్యి పీఠం వరించకపోతుందా..?
కర్ణాటక తదుపరి సీఎం వ్యవహారంపై స్పష్టత రాకపోయినప్పటికీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అయితే డీకే శివకుమార్ సొంత జిల్లాలో...
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కాంగ్రెస్ హైకమాండ్ పట్టం కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీఎంగా సిద్ధరామయ్యపేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరుపై నాలుగు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ ప్రక్రియను చూసినపుడు ఎన్నికల్లో విజయం సాధించడమే సునాయాసమైన విషయంగా కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే దానిపై హస్తినలో ఎడతెరిపి లేకుండా పార్టీ అధిష్ఠానం చర్చలు సాగిస్తోంది. మంగళవారం రాత్రి వరకూ ఖర్గే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో బుధవారం వరకూ సీఎంపై ప్రకటనలో జాప్యం జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. తుది నిర్ణయాన్ని బెంగళూరులోనే ప్రకటించనున్నారు.
కర్ణాటక తదుపరి సీఎం విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగినా ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. అయితే నాయకత్వంలో ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలియవస్తోంది...
కర్ణాటకలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో సారథ్యం వహించిన డీకే శివకుమార్ ఒకవైపు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలను ఏకతాటి వైపు నడిపే..
పార్టీ సీనియర్ సిద్ధారామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. వెనక్కితగ్గే ఉద్దేశ్యంలేదని ఇద్దరూ చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి ఇదే పంచాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం అభ్యర్థిత్వంపై తేల్చిపడేయాలని భావించిన అధిష్ఠానం..