Home » Shobha Karandlaje
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ మహిళలను మోసం చేశారని, తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని, ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు ఘటనతో తమిళులకు సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యానించిన కేసులో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే(Minister Shobha Karandlaje) మీడియా ఎదుట బహిరంగ క్షమాపణ చెబితే మన్నిస్తామని రాష్ట్రప్రభుత్వం(State Govt) హైకోర్టుకు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో నిస్తేజంగా మారిన బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే దిశగా పార్టీ అధిష్టానం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్