• Home » Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చిబాబాను సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్‌వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది.

BJP fourth list: ఎట్టకేలకు సీఎం సీటు ఎక్కడో తేలింది..

BJP fourth list: ఎట్టకేలకు సీఎం సీటు ఎక్కడో తేలింది..

ఎట్టకేలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిరీక్షణ ఫలించింది. బీజేపీ ఆభ్యర్థుల నాలుగవ జాబితాలో ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. సాంప్రదాయంగా శివరాజ్ పోటీ చేస్తూ వస్తున్న బుధనీ నియోజకవర్గాన్ని ఆయనకు పార్టీ అధిష్ఠానం కేటాయించింది.

Shivraj Singh Chouhan: మళ్లీ నేను సీఎం అవుతానా? ర్యాలీలో ప్రశ్నించిన సీఎం

Shivraj Singh Chouhan: మళ్లీ నేను సీఎం అవుతానా? ర్యాలీలో ప్రశ్నించిన సీఎం

"మళ్లీ నేను సీఎం అవుతానా? కానా?'.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన ప్రశ్న ఇది. అదికూడా ఎన్నికల ర్యాలీలో. ఆసక్తికరమైన ఈ సన్నివేశం మధ్యప్రదేశ్‌లోని డిండోరిలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో చేటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీని తిరిగి గెలిపిస్తారా?'' అని ప్రశ్నించిన శివరాజ్ సింగ్...ఇందుకు స్పందించాల్సిందిగా ప్రజలను కోరారు.

Ujjain: నిందితుడికి ఉరి శిక్ష వేయాలి.. ఉజ్జయిని ఘటన నిందితుడి తండ్రి డిమాండ్

Ujjain: నిందితుడికి ఉరి శిక్ష వేయాలి.. ఉజ్జయిని ఘటన నిందితుడి తండ్రి డిమాండ్

మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని ఉజ్జయిని(Ujjain)లో లైంగికదాడికి గురైన పదిహేనేళ్ల బాలిక ఘటన యావత్తు దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. వీధుల్లో తిరుగుతున్న ఆమెకు కనీసం సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దేశాన్ని నివ్వేరపరిచింది. ఆమెపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్(Auto Driver) భరత్ సోనీనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి తన కొడుకును ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

Madhhya pradesh: శివరాజ్ సింగ్‌కు బీజేపీ రిక్తహస్తం...ఈ పరిమాణం దేనికి సంకేతం?

Madhhya pradesh: శివరాజ్ సింగ్‌కు బీజేపీ రిక్తహస్తం...ఈ పరిమాణం దేనికి సంకేతం?

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ చిక్కుల్లో పడ్డారా? సొంత పార్టీనే ఆయనకు ముకుతాడు వేయాలనుకుంటోందా? బీజేపీ సోమవారంనాడు విడుదల చేసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితాలో శివరాజ్ సింగ్ నియోజకవర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించ లేదు.

Kamal Nath: మీరొక డమ్మీ ముఖ్యమంత్రి, అందుకే మోదీ పక్కనపెట్టేశారు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కమల్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు

Kamal Nath: మీరొక డమ్మీ ముఖ్యమంత్రి, అందుకే మోదీ పక్కనపెట్టేశారు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కమల్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ నిప్పులు చెరిగారు. ఆయనో డమ్మీ ముఖ్యమంత్రి అని, పచ్చి అబద్ధాల కోరు అంటూ ధ్వజమెత్తారు. అందుకే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో...

Women Reservation: మహిళలకు ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్... సీఎం ప్రకటన

Women Reservation: మహిళలకు ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్... సీఎం ప్రకటన

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 30 శాతం రిజర్వేషన్‌ను 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు.

Cabinet Expansion: అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి చోటు

Cabinet Expansion: అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి చోటు

మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులలో రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బైసెన్, రాహుల్ సింగ్ లోథి ఉన్నారు.

Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..

Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మన దేశంలో అత్యుత్తమ స్మార్ట్ సిటీగా, ఆ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. అత్యుత్తమ రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి.

Shivraj Singh : మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం అమిత్ షా వినూత్న వ్యూహం

Shivraj Singh : మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం అమిత్ షా వినూత్న వ్యూహం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచారు. 2003 నుంచి 2023 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన బీజేపీ ప్రభుత్వాలు వెనుకబడిన రాష్ట్రమనే నానుడిని తొలగించడంలో విజయం సాధించినట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి