Home » Shiv Sena
శివసేన ఉద్ధవ్ బాల్థాకరే మహిళా నేత, ఆఫీస్ బేరర్పై మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఒక కార్యక్రమంలో కొందరు మహిళలు దాడికి దిగారు. ఇంక్ చల్లి అవమానించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు, శివసేన యూబీటీ సోషల్ మీడియా కన్వీనర్ అయోధ్య పోల్ థానేలోని కల్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన మంగళవారంనాడు పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ పత్రికా ప్రకటన వివాదాస్పదం కావడంతో వెంటనే అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుధవారం మరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. మొదటి యాడ్లో వచ్చిన విమర్శలను రెండో యాడ్లో సరిచేసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రభంజనం ముగిసిందని, ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోందని శివసేన (యూబీటీ)
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనను ఆ పదవిలో పునఃప్రతిష్ఠించి
పాల్ఘర్లో (Palghar) సాధువులపై మూకమ్మడి దాడి, హత్య కేసులో (2020 Palghar lynching) సుప్రీంకోర్టు( Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం బీజేపీ-శివసేన కూటమిని తాకుతోంది.
అకాల వర్షాలతో మహారాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ అయోధ్యకు వెళ్లడమేంటని రౌత్ ప్రశ్నించారు.
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే(Eknath Shinde) కీలక నిర్ణయం తీసుకున్నారు.
మోదీ పేరుతో మహారాష్ట్ర (Maharashtra)లో ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా అని ఉద్ధవ్ థాకరే బీజేపీ నేతలకు సవాలు విసిరారు.
పరువునష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, సంజయ్ రౌత్ లకు...