• Home » Shiv Sena

Shiv Sena

Uddhav Thackeray: శివసేన-యూబీటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో మార్పులు, కొత్తగా ఆరుగురికి చోటు

Uddhav Thackeray: శివసేన-యూబీటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో మార్పులు, కొత్తగా ఆరుగురికి చోటు

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించారు. ఇందులో భాగంగా శివసేన-యూబీటీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. తనకు నమ్మకమైన ఆరుగురు నేతలను ఇందులో చేర్చారు.

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.

Priyanka Chaturvedi: బీజేపీకి అంత సీన్ లేదు.. మహిళా బిల్లు అంశంపై శివసేన ఎంపీ ధ్వజం

Priyanka Chaturvedi: బీజేపీకి అంత సీన్ లేదు.. మహిళా బిల్లు అంశంపై శివసేన ఎంపీ ధ్వజం

ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న సమయంలో.. బీజేపీ పన్నే రాజకీయాలు వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు.. ఏదైనా ఒక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి, ఆ క్రెడిట్ మొత్తం కొట్టేసేందుకు ప్రయత్నిస్తుంది..

2024 Lok Sabha Polls : ‘వారణాసి బరిలో మోదీపై విజయం ప్రియాంక గాంధీ వాద్రాకే’

2024 Lok Sabha Polls : ‘వారణాసి బరిలో మోదీపై విజయం ప్రియాంక గాంధీ వాద్రాకే’

రానున్న లోక్ సభ ఎన్నికల్లో వారణాసి బరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తే, ప్రియాంక విజయం సాధిస్తారని శివసేన-యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెప్పారు. ఈ స్థానం నుంచి మోదీ రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే.

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.

Monsoon Session eve: ప్రభుత్వ టీపార్టీని బహిష్కరించిన విపక్షాలు

Monsoon Session eve: ప్రభుత్వ టీపార్టీని బహిష్కరించిన విపక్షాలు

మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ నేతలు బహిష్కరించారు. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

NCP : శరద్ పవార్‌తో అజిత్ పవార్ వర్గం భేటీ

NCP : శరద్ పవార్‌తో అజిత్ పవార్ వర్గం భేటీ

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

మహారాష్ట్ర శాసన సభ సభాపతికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసును జారీ చేసింది.

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం వినూత్న వ్యాఖ్యలు

Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం వినూత్న వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించినపుడు, మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెడుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి